ఇందూరు, మే 21 : జిల్లాకేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వయం పోర్టల్ ద్వారా నిర్వహించిన బయోకెమిస్ట్రీ పరీక్షల్లో జాతీయస్థాయిలో ప్రతిభ చూపారు. ప్రతిభ క
రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహణ అత్యుత్తమ నిపుణులతో పరీక్షల సన్నద్ధతపై సలహాలు, సూచనలు నిజామాబాద్, మే 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి);ప్రభుత్వ ఉ�
డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి బాన్సువాడ/ బాన్సువాడ టౌన్/ కామారెడ్డి రూరల్, మే 18 : దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్క�
రూ.కోట్లల్లో లావాదేవీలు చాపకింద నీరులా విస్తరణ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం బెట్టింగ్ ఉచ్చులో యువత, ఉద్యోగులు కామారెడ్డి, మే 18 : కాయ్ రాజాకాయ్…ఆలోచిస్తే ఆశాభంగం. లక్ ఉంటే ఈజీగా మనీ సంపాదిస్తారు. ఒకటి�
రాష్ట్రంలోనే ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేస్తున్న ప్రథమ పంచాయతీగా నిలిచిన ధర్పల్లి వృథాను అరికట్టి ఉపాధి కల్పిస్తూ జీపీకి ఆదాయం సమకూరుస్తున్న సర్పంచ్ ధర్పల్లి, మే 18 ;ఆలోచన ఉండాలే కానీ పనికి రానిదంటూ ఏ
కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ అనతి కాలంలోనే నంబర్ వన్గా రాష్ట్రం రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి టీఆర్ఎస్లో చేరిన బీఎస్పీ నాయకులు కమ్మర్పల్లి, మే 18 : సీఎం కేసీఆర్, టీఆ�
బీబీపేట్, మే 18 : శాంతిభద్రతల కోసమే కార్డన్సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ సోమనాథం అన్నారు. మండలంలోని మాందాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు. ధ్రువపత్రాలు లేని 130 బైకులు, 8 ఫోర్ వీల
రాష్ట్రస్థాయిలో రెండు విభాగాల్లో ప్రథమ బహుమతి నాలుగు ల్యాప్ట్యాప్లు, 25 బ్యాగుల అందజేత ఎడపల్లి (శక్కర్నగర్), మే 18 : ఎడపల్లి మండలకేంద్ర శివారులోని తెలంగాణ బాలికల గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థినులు �
కేసీఆర్తోనే ఉంటామన్న గోసంగి సంఘం పెద్దలు పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి ఆర్మూర్, మే 18 : ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన వందలాది మంది యువకులు
తాడ్వాయి, మే 18 : మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీటీసీలు, సర్పంచులు బుధవారం బహిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సభ ప్రారంభం కాగానే ఎంపీటీసీలు జలం�
అన్ని జిల్లాల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి జూమ్ మీటింగ్లో డీజీపీ మహేందర్ రెడ్డి నిజామాబాద్ క్రైం, మే 18: రాష్ట్రంలో సైబర్ మో సాలు, నేరాల నియంత్రణకు అధునాతన సాంకేతి కతను వినియోగిస్తున్నట్లు డీజీపీ మహే�
ఆకట్టుకున్న కుస్తీపోటీలు వేడుకల్లో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మద్నూర్, మే 17: మండలకేంద్రంలో లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రథాన్ని అందంగా అలం�
లింగంపేట, మే17: అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం నంబర్వన్ స్థానంలో ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండల కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మ
దోమకొండ, మే 17 : తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు రవాణా, మిల్లర్ల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పేర్కొన్నారు. దోమకొండ మండల కేంద్రంతోపాటు సంగమేశ్వర్, లింగుపల్లి గ్రా