కేంద్రం కొర్రీలు పెట్టినా.. వెనుకడుగు వేయని సీఎం కేసీఆర్ సవాళ్లకు ఎదురొడ్డి రైతుకు మేలు చేసిన ముఖ్యమంత్రి ఉమ్మడి జిల్లాలో 7.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ రూ.1,545 కోట్లు వెచ్చించిన రాష్ట్ర ప్రభుత్వం
30 ఏండ్ల తర్వాత ప్రారంభం తక్కువ చార్జీలతో సేవలు పది నిమిషాలకో బస్సు ఖలీల్వాడి, మే 31: నిజామాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు చార్జీల భారం తప్పింది. నగరంలోని ఒక కాలనీ నుంచి మరోకాలనీకి ఆటో, ట్యా�
15 నిమిషాల ముందే ఆన్లైన్ రిజర్వేషన్ స్వైపింగ్తో టికెట్ల కొనుగోలు.. బస్సు బయల్దేరేముందు ఫోన్కు సమాచారం త్వరలో ఉమ్మడి జిల్లాలో సేవలందించనున్న ఐ-టిమ్స్ ప్రయాణికుల సమయం వృథా కాకుండా సరికొత్త విధానం ఖల
పలు మండలాల్లో కురిసిన వర్షం నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు ఎగిరిపోయిన ఇంటి పైకప్పులు బాధితులకు టీఆర్ఎస్ నాయకుల పరామర్శ రెంజల్/ముప్కాల్, మే 31: నిజామాబాద్ జిల్లాలోని రెంజల్, ముప్కాల్ మండలాల్లో ఈదుర
పారిశ్రామిక ప్రగతి పరుగులు భారీగా పెరిగిన ఉపాధి అవకాశాలు ఉత్తరాదిలో కరెంట్ సంక్షోభం పని లేక తిండిగింజలకూ కటకట మన రాష్ర్టానికి పెరిగిన వలసలు జీవనోపాధి కోసం తెలంగాణకు రాక చేతినిండా పని దొరుకుతుందంటున్�
రేపటి నుంచే ఎగ్జామ్స్ ప్రారంభం ఉమ్మడి జిల్లాలో 222 పరీక్షా కేంద్రాలు హాజరు కానున్న 34,918 మంది విద్యార్థులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు విద్యానగర్, మే 2;పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం క�
వాహనాల పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, జడ్పీ మాజీ చైర్మన్ నిజాంసాగర్, మే 21 : మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న దళితులకు దళితబంధు యూనిట్లను రెండో విడుత రెండు రోజుల కిందట పంపిణీ చేశారు. మొదటి విడుత 946 �
కలెక్టర్ జితేశ్ పాటిల్ విద్యానగర్, మే 21 :వివిధ నిర్మాణ దశల్లో ఉన్న గృహాలను కొనుగోలు చేయాలని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్లో శనివారం ప్రీబెడ్ సమావ�
కేరళలో దక్షిణ భారత రాష్ర్టాల రైతు సంఘాల నాయకుల తీర్మానం తెలంగాణ తరఫున హాజరైన కోటపాటి నర్సింహానాయుడు ఆర్మూర్, మే 21 : రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను కేరళ రాష్ట్రంలో అమలుచేయాలని
ఉపాధి హామీలో అక్రమాలు సామాజిక తనిఖీలో బహిర్గతం చనిపోయిన వారి పేర్లతో పనిచేయించినట్లు రికార్డులు మస్లర్లు, అధికారుల సంతకాలు లేకుండానే బిల్లుల చెల్లింపు డిచ్పల్లి, మే 21: ఉపాధి హామీ పథకంలో అవినీతి, అక్రమా�
ఇందూరు, మే 21 : జిల్లాకేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వయం పోర్టల్ ద్వారా నిర్వహించిన బయోకెమిస్ట్రీ పరీక్షల్లో జాతీయస్థాయిలో ప్రతిభ చూపారు. ప్రతిభ క
రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహణ అత్యుత్తమ నిపుణులతో పరీక్షల సన్నద్ధతపై సలహాలు, సూచనలు నిజామాబాద్, మే 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి);ప్రభుత్వ ఉ�
డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి బాన్సువాడ/ బాన్సువాడ టౌన్/ కామారెడ్డి రూరల్, మే 18 : దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్క�
రూ.కోట్లల్లో లావాదేవీలు చాపకింద నీరులా విస్తరణ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం బెట్టింగ్ ఉచ్చులో యువత, ఉద్యోగులు కామారెడ్డి, మే 18 : కాయ్ రాజాకాయ్…ఆలోచిస్తే ఆశాభంగం. లక్ ఉంటే ఈజీగా మనీ సంపాదిస్తారు. ఒకటి�