పారిశ్రామిక ప్రగతి పరుగులు భారీగా పెరిగిన ఉపాధి అవకాశాలు ఉత్తరాదిలో కరెంట్ సంక్షోభం పని లేక తిండిగింజలకూ కటకట మన రాష్ర్టానికి పెరిగిన వలసలు జీవనోపాధి కోసం తెలంగాణకు రాక చేతినిండా పని దొరుకుతుందంటున్�
రేపటి నుంచే ఎగ్జామ్స్ ప్రారంభం ఉమ్మడి జిల్లాలో 222 పరీక్షా కేంద్రాలు హాజరు కానున్న 34,918 మంది విద్యార్థులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు విద్యానగర్, మే 2;పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం క�
వాహనాల పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, జడ్పీ మాజీ చైర్మన్ నిజాంసాగర్, మే 21 : మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న దళితులకు దళితబంధు యూనిట్లను రెండో విడుత రెండు రోజుల కిందట పంపిణీ చేశారు. మొదటి విడుత 946 �
కలెక్టర్ జితేశ్ పాటిల్ విద్యానగర్, మే 21 :వివిధ నిర్మాణ దశల్లో ఉన్న గృహాలను కొనుగోలు చేయాలని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్లో శనివారం ప్రీబెడ్ సమావ�
కేరళలో దక్షిణ భారత రాష్ర్టాల రైతు సంఘాల నాయకుల తీర్మానం తెలంగాణ తరఫున హాజరైన కోటపాటి నర్సింహానాయుడు ఆర్మూర్, మే 21 : రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను కేరళ రాష్ట్రంలో అమలుచేయాలని
ఉపాధి హామీలో అక్రమాలు సామాజిక తనిఖీలో బహిర్గతం చనిపోయిన వారి పేర్లతో పనిచేయించినట్లు రికార్డులు మస్లర్లు, అధికారుల సంతకాలు లేకుండానే బిల్లుల చెల్లింపు డిచ్పల్లి, మే 21: ఉపాధి హామీ పథకంలో అవినీతి, అక్రమా�
ఇందూరు, మే 21 : జిల్లాకేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వయం పోర్టల్ ద్వారా నిర్వహించిన బయోకెమిస్ట్రీ పరీక్షల్లో జాతీయస్థాయిలో ప్రతిభ చూపారు. ప్రతిభ క
రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహణ అత్యుత్తమ నిపుణులతో పరీక్షల సన్నద్ధతపై సలహాలు, సూచనలు నిజామాబాద్, మే 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి);ప్రభుత్వ ఉ�
డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి బాన్సువాడ/ బాన్సువాడ టౌన్/ కామారెడ్డి రూరల్, మే 18 : దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్క�
రూ.కోట్లల్లో లావాదేవీలు చాపకింద నీరులా విస్తరణ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం బెట్టింగ్ ఉచ్చులో యువత, ఉద్యోగులు కామారెడ్డి, మే 18 : కాయ్ రాజాకాయ్…ఆలోచిస్తే ఆశాభంగం. లక్ ఉంటే ఈజీగా మనీ సంపాదిస్తారు. ఒకటి�
రాష్ట్రంలోనే ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేస్తున్న ప్రథమ పంచాయతీగా నిలిచిన ధర్పల్లి వృథాను అరికట్టి ఉపాధి కల్పిస్తూ జీపీకి ఆదాయం సమకూరుస్తున్న సర్పంచ్ ధర్పల్లి, మే 18 ;ఆలోచన ఉండాలే కానీ పనికి రానిదంటూ ఏ
కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ అనతి కాలంలోనే నంబర్ వన్గా రాష్ట్రం రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి టీఆర్ఎస్లో చేరిన బీఎస్పీ నాయకులు కమ్మర్పల్లి, మే 18 : సీఎం కేసీఆర్, టీఆ�
బీబీపేట్, మే 18 : శాంతిభద్రతల కోసమే కార్డన్సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ సోమనాథం అన్నారు. మండలంలోని మాందాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు. ధ్రువపత్రాలు లేని 130 బైకులు, 8 ఫోర్ వీల
రాష్ట్రస్థాయిలో రెండు విభాగాల్లో ప్రథమ బహుమతి నాలుగు ల్యాప్ట్యాప్లు, 25 బ్యాగుల అందజేత ఎడపల్లి (శక్కర్నగర్), మే 18 : ఎడపల్లి మండలకేంద్ర శివారులోని తెలంగాణ బాలికల గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థినులు �