ప్రకృతి అందాల నడుమ కొలువుదీరిన శైవ క్షేత్రం గుట్టపై ఆకట్టుకుంటున్న 108 శివలింగాలు గాంధారి, ఆగస్టు 20: మండలంలోని గుడిమెట్ గ్రామ సమీపంలో ఎత్తైన గుట్టపై, ప్రకృతి అందాల నడుమ కొలువైన మహాదేవుడు, ఎంతో మహిమ ఉన్నవా�
రూ.కోటితో నూతన ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఏర్పాటు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న పనులు నస్రుల్లాబాద్, ఆగస్టు 20 : నస్రుల్లాబాద్ మండలంగా ఏర్పాటు అయిన నాటి నుంచి అభివృద్ధి పథం వైపు అడుగులు వేస్తున్నది. స
వజ్రోత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో మహిళలకు రంగవల్లుల పోటీలు విద్యానగర్/ఇందూరు, ఆగస్టు 20: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించార�
కామారెడ్డి జిల్లాలో నీట మునిగిన 7,798 ఎకరాలు దెబ్బతిన్న వరి, సోయాబీన్, మక్కజొన్న పంటలు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించిన వ్యవసాయశాఖ నివేదికలు సిద్ధం కామారెడ్డి, జూలై 17: వారం రోజులపాటు కురిసిన భా�
ప్రజలు ఆందోళన చెందొద్దు గోదావరి పరీవాహక గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మెండోరా, జూలై 13 : భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉందని ప్రజలు ఆందోళన చెంద�
24గంటల పాటు ఎమర్జెన్సీ సేవలు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ కామారెడ్డి, జూలై 13: వరుసగా కురుస్తున్న వర్షాల నేపధ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తుందనీ కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటి�
ఖలీల్వాడి, జూలై 13: ఐదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అత్యవసరముంటేనే బయటికి రావాలని, లేని పక్షంలో ఇంటికే పరిమితం కావాలని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విజ్ఞప్త�
అధికారులకు నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం నగరంలో ముంపు ప్రాంతాల పరిశీలన ఇందూరు, జూలై 13: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వరద ఉధృతంగా ప్రవహిస్తున్న రోడ్లపై రాకపోకలను నిలిపివేయాలని న�
కామారెడ్డి, జూలై 13 : వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా పాత ఇండ్లు కూలిపోతుండగా, రోడ్లు దెబ్బతింటున్నాయి. జ
అత్యవసరమైతేనే బయటికి రావాలి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఎల్లారెడ్డి రూరల్, జూలై 13: అత్యవసరమైతేనే ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రావాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ సూచించారు. ఎల్లారెడ�
సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి బాన్సువాడ టౌన్, జూలై13 : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మే�
కోటగిరి/ పిట్లం/ రుద్రూర్/ బాన్సువాడ, జూలై 9: అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు భక్తులు తామంతా క్షేమంగానే ఉన్నామని శనివారం ఫోన్ద్వారా వారి బంధువులకు తెలిపారు. భారీ వర్షాలు కురుస్