తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. మునుగోడు ఉన ఎన్నికల నేపథ్యంలో చౌటుప్పల్ మండలంలోని మందగూడెం గ్రామంలో డీసీసీబీ చైర్మన్ బాన్సువాడ ని
వానకాలం సీజన్కు సంబంధించిన ధాన్యం సేకరణ ప్రక్రియను సాఫీగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లలో అడ్లూర్ ఎల్లారెడ్డి విండో జిల్లాలోనే రెండో స్థానంలో ఉన్నదని విండో చైర్మన్ మర్రి సదాశివారెడ్డి అన్నారు. విండో ఆవరణలో శుక్రవారం ఏర్పాటుచేసిన మహాజన సభలో సీఈవో కండెం భైరయ్య సహకార సంఘం
ఆ దంపతులకు ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ.. జీవితాంతం తోడుగా ఉండాలని, కష్టసుఖాలను పంచుకోవాలని ఇద్దరు బాస చేసుకున్నారు. కానీ విధి మరోలా తలిచింది. ఆ జంటను విడదీసింది.
మండలంలోని ఆత్మకూర్ గ్రామంలో రైతు మృతి సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. సంఘటనకు సం బంధించి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
ఎక్కడో విసిరేసినట్టు అడువులు, చెలకల మధ్యలో కొన్ని ఇండ్లు.. వానొస్తే జలజల కారే గడ్డిపాకల్లోనే వారి జీవనం... తాగడానికి సరిపడా నీరు దొరకదు, కడుపునిండా తిండి ఉండదు.
తాను రెండో పెండ్లి చేసుకుంటానంటే ఒప్పకోవట్లేదన్న కోపంతో ఓ కొడుకు కన్న తల్లిని దారుణం గా హతమార్చాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మొగ గ్రామం లో బుధవారం రాత్రి జరిగింది.