ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులు సమయపాలన పాటిస్తూ తప్పని సరిగా హాజరు కావాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించార
రాజగోపాల్రెడ్డి స్వార్థంతోనే మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిందని.. అయినప్పటికీ ప్రజలు ధర్మం వైపు నిలబడ్డారని రాష్ట్ర హౌసింగ్, రోడ్లు-భవనాలు, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
Minister KTR | ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు. గంప గోవర్ధన్కు, ఆయన కుటుంబ సభ్యులకు
ఓ మట్టి దిబ్బపై లఘు శాసనంతో కూడిన రాతిపాత్రను గుర్తించింది. దీనిపై ఉన్న అక్షరాలు క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన ప్రాకృత భాష, బ్రాహ్మీలిపిలో ఉన్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో అంతరించి, పట్టింపు లేకుండా ఉన్న కులవృత్తులు స్వరాష్ట్ర సాధన అనంతరం ఊపిరిపోసుకున్నాయి. కులవృత్తుల వారు దర్జాగా బతుకుతున్నారు. పనిలో చేయూతనివ్వడమే కాకుండా వారి కుటుంబాలకు ఆర్థికంగా వె�
చినుకు ఆగడం లేదు.. వానలు పోవడం లేదు.. జూన్లో మొదలైన వర్షాలు సీజన్ ముగిసినా తగ్గడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ కుండపోత వర్షాలు పడుతూనే ఉన్నాయి. పంటలు చేతికొచ్చిన వేళ వెంటాడుతున్న వానలు కర్షకులను కలవరప�
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. మునుగోడు ఉన ఎన్నికల నేపథ్యంలో చౌటుప్పల్ మండలంలోని మందగూడెం గ్రామంలో డీసీసీబీ చైర్మన్ బాన్సువాడ ని
వానకాలం సీజన్కు సంబంధించిన ధాన్యం సేకరణ ప్రక్రియను సాఫీగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లలో అడ్లూర్ ఎల్లారెడ్డి విండో జిల్లాలోనే రెండో స్థానంలో ఉన్నదని విండో చైర్మన్ మర్రి సదాశివారెడ్డి అన్నారు. విండో ఆవరణలో శుక్రవారం ఏర్పాటుచేసిన మహాజన సభలో సీఈవో కండెం భైరయ్య సహకార సంఘం
ఆ దంపతులకు ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ.. జీవితాంతం తోడుగా ఉండాలని, కష్టసుఖాలను పంచుకోవాలని ఇద్దరు బాస చేసుకున్నారు. కానీ విధి మరోలా తలిచింది. ఆ జంటను విడదీసింది.