మండలంలోని ఆత్మకూర్ గ్రామంలో రైతు మృతి సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. సంఘటనకు సం బంధించి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
ఎక్కడో విసిరేసినట్టు అడువులు, చెలకల మధ్యలో కొన్ని ఇండ్లు.. వానొస్తే జలజల కారే గడ్డిపాకల్లోనే వారి జీవనం... తాగడానికి సరిపడా నీరు దొరకదు, కడుపునిండా తిండి ఉండదు.
తాను రెండో పెండ్లి చేసుకుంటానంటే ఒప్పకోవట్లేదన్న కోపంతో ఓ కొడుకు కన్న తల్లిని దారుణం గా హతమార్చాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మొగ గ్రామం లో బుధవారం రాత్రి జరిగింది.
నిజామాబాద్ జిల్లాలో అన్నదాతల ఆసక్తి 50 వేల ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1,745 ఎకరాల్లో సాగు రైతులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఒక్కసారి నాటితే 30 ఏండ్లపాటు దిగుబడులు పెట్టుబడి తక
డిచ్పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు డయాలసిస్ సెంటర్ మంజూరు రాష్ట్ర సర్కారు నిర్ణయం త్వరలోనే అంబాటులోకి సేవలు ఏడు మండలాల వారికి ఎంతో లబ్ధి హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు డిచ్పల్లి, ఆగస్టు 20: మూత్ర�
ప్రభుత్వ దవాఖానకు తరలింపు కోలుకున్న 42 మంది..30 మంది హాస్టల్కు తరలింపు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 12 మంది వసతి గృహం లేదా బయటి ఆహారమే కారణమా? విచారణ జరుపుతున్న అధికారులు ఎల్లారెడ్డి ఎస్టీ గురుకుల పాఠశా�
ప్రకృతి అందాల నడుమ కొలువుదీరిన శైవ క్షేత్రం గుట్టపై ఆకట్టుకుంటున్న 108 శివలింగాలు గాంధారి, ఆగస్టు 20: మండలంలోని గుడిమెట్ గ్రామ సమీపంలో ఎత్తైన గుట్టపై, ప్రకృతి అందాల నడుమ కొలువైన మహాదేవుడు, ఎంతో మహిమ ఉన్నవా�
రూ.కోటితో నూతన ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఏర్పాటు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న పనులు నస్రుల్లాబాద్, ఆగస్టు 20 : నస్రుల్లాబాద్ మండలంగా ఏర్పాటు అయిన నాటి నుంచి అభివృద్ధి పథం వైపు అడుగులు వేస్తున్నది. స
వజ్రోత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో మహిళలకు రంగవల్లుల పోటీలు విద్యానగర్/ఇందూరు, ఆగస్టు 20: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించార�
కామారెడ్డి జిల్లాలో నీట మునిగిన 7,798 ఎకరాలు దెబ్బతిన్న వరి, సోయాబీన్, మక్కజొన్న పంటలు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించిన వ్యవసాయశాఖ నివేదికలు సిద్ధం కామారెడ్డి, జూలై 17: వారం రోజులపాటు కురిసిన భా�