పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలి లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించొద్దు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కామారెడ్డిలో ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించిన విప్ కామారెడ్డి, మే 17: కష్టపడితే ఏదైనా సాధ్యమే�
అన్నదాతకు ‘అకాల’ కష్టాలు తడిసి ముద్దయిన ధాన్యం రాశులు నేలవాలిన వరి పైర్లు బలమైన గాలులకు విరిగిపడ్డ చెట్లు, స్తంభాలు పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా కామారెడ్డి, మే 16: అకాల వర్షంతో ఉమ్మడి జిల్లాలో �
నిరంతర విద్యుత్తో వ్యాపార, వాణిజ్యరంగాల్లో వెలుగులు.. జిరాక్స్ సెంటర్ మొదలు మాల్స్ వరకు.. అన్నింటా వెలుగుజిలుగులు చిరు వ్యాపారులకు వరంగా మారిన నిరంతర విద్యుత్ సరఫరా నాటి చీకటిని తలుచుకొని.. నేటి మార�
పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం తడిసిన ధాన్యం, నేలకొరిగిన పంటలు నేలరాలిన మామిడికాయలు పిడుగుపాటుకు జీవాల మృతి లింగంపేట/ఎల్లారెడ్డి రూరల్/తాడ్వాయి/బీబీపేట్/కామారెడ్డి రూరల్/విద్యానగర్/రామార�
జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, నాయకులు నిజాంసాగర్/ ఎల్లారెడ్డి/ పిట్లం / గాంధారి/ బాన్సువాడ రూరల్/ బీర్కూర్, మే 4 : రైతుల మేలు �
ఎస్పీ శ్రీనివాస్రెడ్డి నాగిరెడ్డిపేట్లో 33 సీసీ కెమెరాలు ప్రారంభం నాగిరెడ్డిపేట్, మే 4 : ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రిచవచ్చని ఎస్పీ శ్రీనివాస్రెడ్�
విస్తృతంగా అవగాహన కల్పిస్త్తున్న వ్యవసాయ శాఖ పత్తి, పొద్దుతిరుగుడు, అపరాలు పండించాలని ప్రచారం వానకాలం సాగు అంచనాలు సిద్ధం చేసిన అధికారులు 5,09,398 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం నిజామాబాద్, మే 2 (నమస్తే తెలంగ�
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లల్లో సదుపాయాల కల్పన మన ఊరు-మన బడి’ని విజయవంతం చేయాలి ప్రజలు, ప్రజాప్రతినిధులకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పిలుపు ప్రభుత్వ బడుల్లో అభివృద్ధి పనులు ప్రారంభం వేల్పూర�
దేశంలో ఏ పంటకూ లేనంత డిమాండ్ ఉంది.. నిజామాబాద్ జిల్లాలో 55 వేల ఎకరాల్లో పంట సాగు లక్ష్యం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పెర్కిట్లో ఆయిల్పామ్ నర్సరీ పరిశీలన ఆర్మూర్, మే 2 : దేశంలో ఏ పంటకూ లేనం
కనిపించిన నెలవంక ముగిసినఉపవాస దీక్షలు ప్రత్యేక ప్రార్థనల కోసం భారీ ఏర్పాట్లు విద్యానగర్/ ఇందూరు, మే 2 ;నెలవంక మెరిసింది. రంజాన్ పండుగ వచ్చేసింది. పుణ్యఫలాల పవిత్ర రంజాన్ మాసం 30 రోజుల ఉపవాస దీక్షలు.. షవ్వ�