మహేశ్ బిగాల సహకారంతో కంపెనీల స్థాపనకు కృషి ఎన్నారై బృందంతో కలిసి ఐటీ హబ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బిగాల ఖలీల్వాడీ, ఏప్రిల్ 22: నగరంలో ఏర్పాటు చేయనున్న ఐటీహబ్ ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పిం�
రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు సమప్రాధాన్యం ఇస్తున్నది. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు చీ రెలు, క్రిస్మస్, రంజాన్ సందర్భంగా గిఫ్ట్ ప్యాకులు అందజేస్తూ గౌరవిస్తున్నది.
ఆస్తి పన్ను వసూలుకు బల్ది యా బంపర్ ఆఫర్ ప్రకటించింది. పెండింగ్లో లేకుం డా రెగ్యులర్గా ఆస్తిపన్ను కట్టే వారికి రాయితీలు కల్పిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆఫర్ ప్రకటించడం తో గృహ వినియోగదార�
కేంద్రం తీరుకు నిరసనగా ఆందోళనలు పాల్గొననున్న మంత్రి, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి పిలుపు ఇసుకేస్తే �
జోరుగా సాగుతున్న స్థిరాస్తి క్రయ విక్రయాలు ఉమ్మడి జిల్లాలో 2021-22లో 70వేల రిజిస్ట్రేషన్లు ప్రభుత్వానికి రూ.156 కోట్ల మేర సమకూరిన ఆదాయం కామారెడ్డి, నిజామాబాద్లో రియల్ బూమ్ బిచ్కుంద, దోమకొండ, ఎల్లారెడ్డిలో అ�
భిక్కనూరు, ఏప్రిల్ 6 : చేపలు పట్టే విషయంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీస
నినదించిన దళిత సమాజం.. అట్టహాసంగా దళితబంధు పథకం ప్రారంభం వాహనాలు, వాహనేతర యూనిట్లు అందజేత.. యూనిట్లు అందుకున్న లబ్ధిదారుల్లో భావోద్వేగం ఉమ్మడి జిల్లాలో ఆనందోత్సాహాల మధ్య పంపిణీ నిజామాబాద్, ఏప్రిల్ 5 (నమ
రాజకీయం కోసమో, ఓట్ల కోసమో తెచ్చింది కాదు ఈ ఏడాదిలోనే మరో 10వేల మందికి దళితబంధు ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అట్టహాసంగా లబ్ధిదారులకు యూనిట్లు అందించిన నేతలు దళిత కుటుంబాల్లో శాశ్