విద్యానగర్, మే 2 : ‘మన ఊరు -మన బడి’ మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలలకు ఈ నెల 10వ తేదీలోగా ప్రతిపాదనలు పూర్తిచేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి వా�
డిచ్పల్లి, మే 2: మండలంలోని సుద్దపల్లిలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ రాష్ట్రస్థాయి జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డ�
అట్టహాసంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్ ప్లీనరీకి తరలిన ఉమ్మడి జిల్లా నాయకులు కీలకోపన్యాసం చేసిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై సర్వత్రా చర్చ నిజామాబాద్, ఏప్రిల్ 27, (నమస
హాజరు కానున్న వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జాబ్ మేళాలో యువతకు సభాపతి సూచనలు బీర్కూర్/బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 27 : బాన్సువాడ మండల పరిధిలో �
దళితబంధు రాష్ట్ర పరిశీలకుడు లక్ష్మారెడ్డి గొర్రెలు, మేకల పెంపకం, పోషణపై అవగాహన షెడ్లు సిద్ధం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచన నిజాంసాగర్, ఏప్రిల్ 27 : మండలంలోని మహ్మద్నగర్ గ్రామంలో దళితబంధు లబ్ధిదారులక
కామారెడ్డి/ నిజాంసాగర్/బీర్కూర్/ గాంధారి/ నాగిరెడ్డిపేట్/ఎల్లారెడ్డి, ఏప్రిల్, 27 : హైదరాబాద్లోని హైటెక్స్లో బుధవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా నేతలు, ప్రజ�
మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుందని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో సోమవారం ముస్లిములకు ప్రభుత్వం అందించిన రంజాన్ కానుకలను పంపిణీ చేశ�
తంబాకు సంజయ్, గంజాయి అర్వింద్ బ్లేడ్ బాబ్జీగా మారిన నిజామాబాద్ ఎంపీ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నీచుడు అర్వింద్ను రాజకీయంగా ఎల్లమ్మ బలి తీసుకోవడం ఖాయం పండుగ వాతావరణంలో టీఆర్ఎస్ ప్లీనరీ సంబ
అవకతవకలు జరుగకుండా విద్యాశాఖ చర్యలు కామారెడ్డి జిల్లాలో 36 బృందాలతో తనిఖీలు ఎస్సెస్సీ బోర్డుకు చేరిన పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల జాబితా కామారెడ్డి/ విద్యానగర్, ఏప్రిల్ 24: పదో తరగతిలో మంచి గ�
కేసీఆర్ను విమర్శించేస్థాయి ఈటలకు లేదు రాజకీయ భిక్షపెట్టిన ఆయనపై విమర్శలా? తెలంగాణ సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు లేవు విలేకరుల సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ కామార�
సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు వివిధ అంశాలపై అవగాహన కల్పించిన అధికారులు బీర్కూర్/నస్రుల్లాబాద్/బాన్సువాడ రూరల్/ఎల్లారెడ్డి రూరల్/నాగిరెడ్డిపేట్/భిక్కనూరు, ఏప్రిల్ 24 : జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ�
అమీర్పేట్, ఏప్రిల్ 24 : సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 18వేల
తన తల్లి జ్ఞాపకార్థం రూ.10 లక్షల విరాళం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కు నిమ్మగడ్డ రామకృష్ణారావు చెక్కు అందజేత అభినందించిన అధికారులు, గ్రామస్తులు నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 24: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా�
డబుల్ ఓట్లకు ఇక చెక్ చురుగ్గా సాగుతోన్న ఓటరు జాబితా ప్రక్షాళన ఫొటో సిమిలార్ ఎంట్రీస్ సాఫ్ట్వేర్ వినియోగం ఒకరికి ఒకటి కన్నా ఎక్కువ ఉన్న ఓట్ల తొలగింపు! ఉమ్మడి జిల్లాలో 18 వేల బోగస్ ఓట్లు నిజామాబాద్,
విద్యార్థి సంఘాలు, రాజకీయ పక్షాల అలుపెరగని పోరాటం ఏండ్లుగా సాగిన నిరసనలు, ఆందోళనలు దిగివచ్చిన అప్పటి సీఎం, దివంగత వైఎస్సార్ ఫలితంగా తెలంగాణ వర్సిటీ ఏర్పాటు వర్సిటీ సాధనలో టీఆర్ఎస్ నాయకుల కీలకపాత్ర డ�