బాన్సువాడ డివిజన్లో కల్తీ కల్లు ఘటన మరువక ముందే మరోసారి గాంధారి మండలంలో ‘కల్తీ’ కలకలం రేపింది. గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా కల్లు తాగిన గ్ర
జిల్లా ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని, మహిళల రక్షణ తమకు అత్యంత ప్రాధాన్య అంశమని కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. 2015 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆయన సోమవారం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా, నసూల్ రాబాద్
మావోయిస్టుల సిద్ధాంతాలు నచ్చక ఇద్దరు మావోలు లొంగిపోయినట్లు కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్ర వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరా లను వెల్లడించారు.
స్కూల్ కు వెళ్తుండగా గుండెపోటు రావడంతో ఓ విద్యార్థిని మృతి చెందిన ఘ టన కామారెడ్డి జి ల్లా కేంద్రంలో గు రువారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన శ్రీనిధి (14) కా
నిలువ నీడలేక.. తలదాచుకునే చోటులేక నానా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
పేదరికం..పైగా తల్లిదండ్రులు నిత్యం కష్టపడితే తప్ప కుటుంబం ముందుకు సాగలేని పరిస్థితి. ఇది అర్థం చేసుకొని తాను సైతం సంపాదించి తల్లిదండ్రులకు తోడుగా నిలవాలనేది నాగరాణి ఆలోచన.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామ శివారులోని పోచారం ప్రాజెక్టు నిర్మించి 104 ఏండ్లు గడిచాయి. అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ చెక్కు చెదరకపోవడ
మా చారెడ్డి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లోయపల్లి నర్సింగ్రావు మంగళవారం పంపిణీ చేశారు.
జామాబాద్ ఎంపీ అర్వింద్ నోటిదురుసుకు ఎమ్మెల్సీ కవిత ‘చెప్పు’తో సమాధానం ఇచ్చారు. మరోసారి తప్పుడు కూతలు కూస్తే తగిన శాస్తి తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.