ఆకట్టుకున్న కుస్తీపోటీలు వేడుకల్లో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మద్నూర్, మే 17: మండలకేంద్రంలో లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రథాన్ని అందంగా అలం�
లింగంపేట, మే17: అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం నంబర్వన్ స్థానంలో ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండల కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మ
దోమకొండ, మే 17 : తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు రవాణా, మిల్లర్ల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పేర్కొన్నారు. దోమకొండ మండల కేంద్రంతోపాటు సంగమేశ్వర్, లింగుపల్లి గ్రా
పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలి లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించొద్దు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కామారెడ్డిలో ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించిన విప్ కామారెడ్డి, మే 17: కష్టపడితే ఏదైనా సాధ్యమే�
అన్నదాతకు ‘అకాల’ కష్టాలు తడిసి ముద్దయిన ధాన్యం రాశులు నేలవాలిన వరి పైర్లు బలమైన గాలులకు విరిగిపడ్డ చెట్లు, స్తంభాలు పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా కామారెడ్డి, మే 16: అకాల వర్షంతో ఉమ్మడి జిల్లాలో �
మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుందని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో సోమవారం ముస్లిములకు ప్రభుత్వం అందించిన రంజాన్ కానుకలను పంపిణీ చేశ�
రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు సమప్రాధాన్యం ఇస్తున్నది. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు చీ రెలు, క్రిస్మస్, రంజాన్ సందర్భంగా గిఫ్ట్ ప్యాకులు అందజేస్తూ గౌరవిస్తున్నది.