అర్హత కలిగి పింఛన్లురాని వ్యక్తుల వివరాలను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు సేకరించి.. జాబితా తయారు చేసి మండల స్థాయి అధికారులకు పంపాలని జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ అన్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని వల్లభాపూర్ చెరువులో సోమవారం 26 వేల చేప పిల్లలను విడుదల చే�
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులు సమయపాలన పాటిస్తూ తప్పని సరిగా హాజరు కావాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించార
రాజగోపాల్రెడ్డి స్వార్థంతోనే మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిందని.. అయినప్పటికీ ప్రజలు ధర్మం వైపు నిలబడ్డారని రాష్ట్ర హౌసింగ్, రోడ్లు-భవనాలు, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.