ఉమ్మడి రాష్ట్రంలో అంతరించి, పట్టింపు లేకుండా ఉన్న కులవృత్తులు స్వరాష్ట్ర సాధన అనంతరం ఊపిరిపోసుకున్నాయి. కులవృత్తుల వారు దర్జాగా బతుకుతున్నారు. పనిలో చేయూతనివ్వడమే కాకుండా వారి కుటుంబాలకు ఆర్థికంగా వె�
చినుకు ఆగడం లేదు.. వానలు పోవడం లేదు.. జూన్లో మొదలైన వర్షాలు సీజన్ ముగిసినా తగ్గడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ కుండపోత వర్షాలు పడుతూనే ఉన్నాయి. పంటలు చేతికొచ్చిన వేళ వెంటాడుతున్న వానలు కర్షకులను కలవరప�
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. మునుగోడు ఉన ఎన్నికల నేపథ్యంలో చౌటుప్పల్ మండలంలోని మందగూడెం గ్రామంలో డీసీసీబీ చైర్మన్ బాన్సువాడ ని
వానకాలం సీజన్కు సంబంధించిన ధాన్యం సేకరణ ప్రక్రియను సాఫీగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లలో అడ్లూర్ ఎల్లారెడ్డి విండో జిల్లాలోనే రెండో స్థానంలో ఉన్నదని విండో చైర్మన్ మర్రి సదాశివారెడ్డి అన్నారు. విండో ఆవరణలో శుక్రవారం ఏర్పాటుచేసిన మహాజన సభలో సీఈవో కండెం భైరయ్య సహకార సంఘం
మండలంలోని ఆత్మకూర్ గ్రామంలో రైతు మృతి సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. సంఘటనకు సం బంధించి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
ఎక్కడో విసిరేసినట్టు అడువులు, చెలకల మధ్యలో కొన్ని ఇండ్లు.. వానొస్తే జలజల కారే గడ్డిపాకల్లోనే వారి జీవనం... తాగడానికి సరిపడా నీరు దొరకదు, కడుపునిండా తిండి ఉండదు.