కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో రాష్ట్రంలో లక్షల కుటుంబాల్లో వెలుగులు నిండాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. ఎమ్మెల్యే శుక్రవారం ఆదిలాబాద్ మండలంలోని చింతగూడ, అంకాపూర్, లోకారి, వ�
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సోమవారం జిల్లా కేంద్రం లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారుల ఇండ్లకు నేరుగా వెళ్లి స్వయంగా అందించారు.
జవహర్నగర్లో 2020-21లో 515 మంది లబ్ధిదారులకు చెక్కులు మరికొన్ని దరఖాస్తులు పరిశీలనలో… జవహర్నగర్, జనవరి 2: ఒకప్పుడు పేదింటి ఆడబిడ్డలకు పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు పడే బాధ వర్ణణాతీతం. నేడు ఆ రోజులు మారాయి. ప
ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అందరూ బాగుండాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి 233 మందికి చెక్కులు పంపిణీ, సహపంక్తి భోజనం వనపర్తి, డిసెం
బీసీ గురుకులాలకు రూ.140.99 కోట్లు నిధుల విడుదలచేసిన బీసీ సంక్షేమశాఖ హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): బీసీ సంక్షేమశాఖ వివిధ పద్దుల కింద భారీగా నిధులు విడుదలచేసింది. సోమవారం ఒక్కరోజే రూ.606 కోట్ల 40 లక్షల 61 వేలను �