తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు అధికారం చేపట్టి రాష్ర్టాన్ని ప్రగతిపథంలో తీసుకువెళ్తున్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయి. ఒకరకంగా ఇవి దేశా
‘గతంలో తెలంగాణ ప్రాంతాన్ని ఎన్నో ప్రభుత్వాలు పాలించాయి. కానీ ఏం చేశాయి. ప్రజల బాధలు ఏనాడైనా పట్టించుకున్నాయా..? కనీస సౌకర్యాలైనా కల్పించాయా..? ఏ ఒక్క పనికాక, సంక్షేమ పథకాలు అందక ఎన్నో ఇబ్బందులు పడ్డాం.
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు..’ అంటారు పెద్దలు. అంటే ఆ రెండింటికీ అన్ని వనరులు సమకూరాలని, ఏ ఒక్కటి లేకపోయినా లోటు అనిపిస్తుందని దాని అర్థం. అలాగే పేదింట పుట్టిన ఆడబిడ్డల పెళ్లి చేయడం తల్లిదండ్రులకు �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆది నుంచీ బీఆర్ఎస్కు అండగా నిలుస్తోంది. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి ఐదు లక్షల పై చిలుకు సభ్యత్వాలు ఉన్నా యి. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న పథకాలు,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాల్లోని ఆడబిడ్డలకు వరంలా మారిందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. శుక్రవారం మ
ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడపిల్లలు ఉన్న కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నాయి. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి తల్లిదండ్రులు రం�
kalyana lakshmi scheme | పేదింటి ఆడబిడ్డ పెండ్లికి తల్లిదండ్రులు రంది పడొద్దనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ ‘కల్యాణలక్ష్మి, షాదీముబారక్' అమలు చేస్తున్నది. దీనిలో భాగంగా ఆడబిడ్డ వివాహానికి రూ.1,00,116 లను ఆర్థిక సాయంగా అందజే
రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన సీఎం కేసీఆర్కే సాధ్యమని, అప్పుల దేశం గా మార్చడం ప్రధాని మోదీకే చెల్లిందని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నా రు.
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం చారిత్రాత్మక ప్రగతిని సంతరించుకుంటున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, రాష్ట్ర చరిత్రలోనే
మహా నాయకుడు స్వప్నాన్ని దర్శిస్తాడు. ఆ స్వప్న సాకారానికి ఉద్యమిస్తూనే ఉంటాడు. ఆ స్వప్నాలు ఎప్పటికీ అంతం కావు. ఒక స్వప్నం సాకారమవుతూనే మరో స్వప్నానికి పురుడు పోస్తుంది. స్వప్నాల బిడారు సాగుతూనే ఉంటుంది. స�