రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన సీఎం కేసీఆర్కే సాధ్యమని, అప్పుల దేశం గా మార్చడం ప్రధాని మోదీకే చెల్లిందని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నా రు.
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం చారిత్రాత్మక ప్రగతిని సంతరించుకుంటున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, రాష్ట్ర చరిత్రలోనే
మహా నాయకుడు స్వప్నాన్ని దర్శిస్తాడు. ఆ స్వప్న సాకారానికి ఉద్యమిస్తూనే ఉంటాడు. ఆ స్వప్నాలు ఎప్పటికీ అంతం కావు. ఒక స్వప్నం సాకారమవుతూనే మరో స్వప్నానికి పురుడు పోస్తుంది. స్వప్నాల బిడారు సాగుతూనే ఉంటుంది. స�
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్ ఎమ్మె ల్యే భూపాల్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దశంకరంపేట పట్టణంలోని తహసీల్ కార్యాలయంలో ఆయా గ్రామాలకు చెందిన 8 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్క�
పేదల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగా అమ లు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పేదిం టి ఆడపిల్లలకు అండగా నిలుస్తున్నాయని ఎమ్మె ల్యే రవిశంకర్ స్పష్టం చేశారు.
సంస్కృతీ సంప్రదాయాలకు వేదిక తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ముందుచూపు వల్లనే గణనీయమైన అభివృద్ధి 25న కల్లూరు మండల ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు రంజాన్ తోఫా పంపిణీలో ఎమ్మెల్యే సండ్ర, ఎమ్మెల్సీ తాతా మధు లబ
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో రాష్ట్రంలో లక్షల కుటుంబాల్లో వెలుగులు నిండాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. ఎమ్మెల్యే శుక్రవారం ఆదిలాబాద్ మండలంలోని చింతగూడ, అంకాపూర్, లోకారి, వ�
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సోమవారం జిల్లా కేంద్రం లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారుల ఇండ్లకు నేరుగా వెళ్లి స్వయంగా అందించారు.
జవహర్నగర్లో 2020-21లో 515 మంది లబ్ధిదారులకు చెక్కులు మరికొన్ని దరఖాస్తులు పరిశీలనలో… జవహర్నగర్, జనవరి 2: ఒకప్పుడు పేదింటి ఆడబిడ్డలకు పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు పడే బాధ వర్ణణాతీతం. నేడు ఆ రోజులు మారాయి. ప