ఒక నాడు మెతుకు సీమ అంటే నెర్రెలు బారిన, బీడు భూములు, ఎండిన చెరువులు... నీటి కోసం వందల ఫీట్ల లోతు బోర్లు వేసినా చుక్క రాకపోయేది . సమైక్య పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క ప్రాజెక్టు నిర్మాణం చేయకపోగా కనీసం తట
నేను మీ కల్పతరువు కాళేశ్వరాన్ని.. అపర భగీరథుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే పూర్తయిన ఎత్తిపోతల పథకాన్ని.. ఉమ్మడి రాష్ట్రంలో కరువుతో అల్లాడిన తెలంగాణను సుభిక్షం�
కాళేశ్వరం ప్రాజెక్టు అనగా కాంగ్రెస్ సర్కార్ ఎక్కడలేని వివక్షతను ప్రదర్శిస్తున్నది. ఏడాదికాలంగా కాళేశ్వరంతోపాటు ఇతర మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడంతో ద
‘మొరటోనికేం తెలుసు..’ సామెత చందంగా కాళేశ్వరం ప్రాజెక్టు విలువ కాంగ్రెస్ సర్కారుకు తెలియడం లేదు. తెలంగాణ జలధార కాళేశ్వరం కుప్పకూలిందంటూ ప్రచారం చేస్తున్నారే తప్ప.. ఈ ప్రాజెక్టు తెలంగాణ ఆర్థిక పురోగతికి
ఒక నాడు మెతుకు సీమ అంటే నెర్రెలు బారిన, బీడు భూములు, ఎండిన చెరువులు..! సుక్క నీటి కోసం వందల ఫీట్ల లోతుకు బోర్లు వేసిన చుక్క కాన రాక పోయేది. ఒక్కో రైతు పదుల సంఖ్యలో బోర్లు వేసేవారు. సమైక్య పాలనలో ఉమ్మడి మెదక్ (Me
దశాబ్దాలుగా సాగునీటికి గోసపడ్డ రైతాంగం. తలాపున గోదావరి.. పంట చేలన్నీ ఎడారిగా మారిన దౌర్భాగ్యం. పల్లెపల్లెన కరువు రక్కసి విలయ కోరలు చాచిన దుస్థితి. పొట్ట చేత పట్టుకుని ఎడారి దేశాలకు వలస పోయిన పరిస్థితి. ఉమ�
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం ఉన్నదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కుండబద్దలు కొట్టారు. క్యాబినెట్ ఆమోదం లేకుండానే అంత భారీ ప్రాజెక్టును ఏ ప్రభుత్వమైనా నిర్మిస్తుందా? అని నిలదీశార�
రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల పరిధిలో సాగునీరు అందించే ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ విషయంలో అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టనున్నది.
ఫార్ములా-ఈ రేసు, కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప నీటిపారుదల ప్రాజెక్టు అని, కేసీఆర్ సత్సంకల్పంతో తెలంగాణ లో నదులకు పునరుజ్జీవనం కల్పిస్తున్నారని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ గతంలో కొనియాడారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిగీసి కొట్లాడుతమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ నేతల నుంచి కార్యకర్తల వరకు అందరూ ఈ ఎన్నికలపై గురిపెట్టాలని, కాంగ్రెస్ పార్టీ నాయకులను చిత్తు�
NRI | బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతూ సమస్యలపై ప్రజలను పక్కదారి పట్టిస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు.
తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుత వరమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాలు పెరిగాయని, వేసవిలో సైతం చెరువులు మత్తళ్లు దుంకాయని చెప్పారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మి) బరాజ్ వద్ద ఆదివారం పర్యాటకులు సందడి చేశారు.