జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండ లం అంబటిపల్లి గ్రామంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంత ర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్కు వరద ప్రవాహం రోజురోజుకూ పెరుగుతున్నది.
కాళేశ్వరంలో కుంగిన పిల్లర్లకు పది రోజుల్లో మరమ్మతు చేయని పక్షంలో త్వరలోనే 10 వేల మంది రైతులతో రాజీవ్ రహదారిని దిగ్బంధిస్తామని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి హెచ్చరిం�
మంథనిలో రింగ్ రోడ్డు పేరుతో రూ.300 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కనే రింగ్ రోడ్డు నిర్మిస్తే ప్రజలకు ఏ విధంగా ఉపయోగంగా ఉంటుందో మంత్రి శ్రీధర్బాబు సమాధానం చెప్�
శ్రీశైలం డ్యామ్కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి నుంచి 30,722 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల నుంచి 60,075 క్కూసెక్కులు విడుదలై మంగళవారం సాయంత్రానికి 90,797 క్యూసెక్కులు శ్రీశైలం జలాశ�
కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పైపులైన్లో నష్టపోయిన భూమితోపాటు మిగతా భూములకు సంబంధించిన మొత్తం పట్టాలు గల్లంతయ్యాయని, ప్రభుత్వం వెంటనే ఆన్లైన్లో చేర్చి, ఈ పంటకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు కూడా �
కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన మినట్స్, సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు సమర్పించినట్టు తెలిసింది.
కాళేశ్వరం అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే కాళేశ్వరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు కోసం తీసుకొచ్చిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కిస్తీలు చెల్లించడం లేదని ఆ
Medigadda Barrage | కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్కు గురువారం 5,400 క్యూసెక్కుల ప్రవాహం రాగా, మొత్తం 85 గేట్లను ఎత్తి, అంతే మొత్తంలో నీటని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే బీజేపీ ఇజ్జత్ పోయేదన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘాటుగా స్పందించారు.
తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్రావు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆగ్రామ రూపురేఖలే మారాయి. భూగర్భజలాలు అడుగంటి రైతులు కూలీలుగా పట్టణాలకు వలస వెళ్లిన తరుణంలో కాళేశ్వరం ప్రా�
‘ఏపీ నిర్మించే బనకచర్ల ప్రాజెక్టుపై కొట్లాడి తీరుతం.. ఈ బనకచర్ల బంక మాకెందుకు? గోదావరి జలాల్లో తెలంగాణ వాటాకు నష్టం రాకుండా ఎంతదాకైనా పోరాడుతం.. తెలంగాణకు దక్కాల్సిన ప్రతి నీటిచుక్క కోసం అన్ని వేదికలపైన�
తెలంగాణ జాతికి విశ్వఖ్యాతి తెచ్చిన కీర్తి కిరీటమైన కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే అన్నం పెట్టే అక్షయ పాత్ర అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జవన్రెడ్డి అ�