కాళేశ్వరం.. ఓ వాస్తవం. గిట్టనివారికి కండ్లముందు కనిపించే చేదు నిజం. నీరు వరప్రదాయిని. ఒడిసి పడితే మనుగడ.. వదిలేస్తే కొట్లాడే దుబ్బలో మునుగుడే కదా. కొద్ది కాలమే అవకాశం.. అప్పుడే దాచుకోవాలి.. వాడుకోవడానికి నిల�
భారీ ప్రాజెక్టు, తెలంగాణకు అత్యావశ్యకమైనప్రాజెక్టు కాబట్టే ‘కాళేశ్వరం’పై నాటి ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నదని, వ్యాప్కోస్ నివేదికలు, సీడబ్ల్యూసీ సూచనలను పరిగణలోకి తీసుకుని, ఎక్స్పర్ట్ కమిటీల రిపో
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతమైన మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కేంద్ర జలసంఘం నిపుణులే కొనియాడారని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి గుర్తుచేశారు. ఈ ప్రాజెక్ట్ దేశానికే తలమానికమని ప
తెలంగాణలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రపంచంలోనే అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యను నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప
సంక్షేమ పథకాల అమల్లో పూర్తిగా విఫలమై, ప్రతి చిన్న విషయానికీ ఢిల్లీ పెద్దల నిర్ణయాలపై ఆధారపడి పాలన సాగిస్తున్న రేవంత్రెడ్డి సీఎం పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నాయకుడు చింతల వెంకటేశ్వ�
MLA Marri Rajashekar Reddy | బుధవారం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎంక్వైరీ కమిషన్ పిలవడంతో ఆయనకు మద్దతుగా ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్కే భవన్కు తరలివెళ్లారు.
సాగు భూముల విస్తీర్ణం.. పంట ఉత్పత్తుల పెంపులో, వ్యవసాయ అనుబంధరంగాల విస్తరణలో.. పారిశ్రామిక ప్రగతిలో.. రాష్ట్ర తాగునీటి అవసరాలు తీర్చడంలో కాళేశ్వరం ప్రాజెక్టు పాత్ర అనిర్వచనీయం! శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 60
KCR : బుధవారం ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్లో కొనసాగనున్న కమిషన్ బహిరంగ విచారణకు కేసీఆర్ హాజరుకానుండగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్ విచారణకు హాజరై అనేక అంశాల
చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించిన ఉద్యమ యోధుడు కేసీఆర్కు ఇన్ని వేధింపులా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మండిపడ్డారు. రాజకీయంగా కేసీఆర్ను ఎదుర్కొనే దమ�
ఆంధ్రా ప్రాజెక్టులు వైష్ణవాలయాల లెక్క ఉంటే.. తెలంగాణ ప్రాజెక్టులేమో శివాలయాల లెక్క ఉన్నయి’ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) కట్టపై గుత్తా సుఖేందర్రెడ్డితో కొన్ని దశాబ్దాల కిందట ఉద్యమ నేత కేసీఆర
కాళేశ్వరంపై విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకూ ఆధారాలతో సహా జవాబు ఇచ్చినట్టు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు.
ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎంత పరిహారమైనా చెల్లిస్తామని భరోసా ఇచ్చినా పొరుగున మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం, ప్రాజెక్టు ప్రతిపాదిత తమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీటిలభ్యత లేదని, నిర్ణయాన్ని పునఃసమీ�