ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తంచ�
Kaleshwaram | కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బరాజ్లో ఒక పిల్లర్ కుంగుబాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఎస్ఏ భుజంపై తుపాకీ పెట్టి నాటకమాడుతున్నాయనేది మరోసారి బహిర్గతమైంది.
కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు ఖర్చులు భరించేది ప్రభుత్వమా? లేక కాంట్రాక్టర్లా? అని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమాధానం చెప్పాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వయి హరీశ్బాబు డిమాండ్ చేశారు.
రూ.80 వేల కోట్లతో బనకచర్ల ప్రాజెక్టును చేపడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనికి ఆర్థిక సహాయం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు స్పష్టంచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ ఎదుట విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్లకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇది ఊహించిన �
కాళేశ్వరం ప్రాజెక్టులో బాంబులు పెట్టారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను పిటిషన్గా తీసుకొని సీబీఐతో విచారణ చేయించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణ నివేదికలన్నీ వచ్చాక వాటన్నింటినీ అధ్యయనం చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు.
ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకోవడాన్ని ఓర్వలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కుట్రలు చేస్తున్నదని నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించార�
“మీ గ్రామం మీద ప్రేమతో పెద్దమ్మ పండుగకు ప్రతి సంవత్సరం మీరు పిలవగానే వస్తా.. పదేండ్ల కింద విఠలాపూర్ మారుమూల పల్లె... తాగు నీటి గోస.. చుక నీళ్లు లేక పాయే అలాంటి పల్లెకు తిప్పలు తప్పి అభివృద్ధి చేసుకున్నాం” అ�
ఏపీ ప్రభుత్వం దాదాపు 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. గోదావరిపై దాదాపు 1.47 కి.మీ. పొడవుతో మట్టి, రాతి కట్టను (ఈసీఆర్ఎఫ్) నిర్మించాల్సి ఉంది.
‘కాళేశ్వరంలో లక్ష కోట్లు మునిగిపోయాయనడం తప్పు. రూ. 94 వేల కోట్ల ప్రాజెక్ట్ అయితే లక్ష కోట్ల కుంభకోణం ఎైట్లెతది? కాళేశ్వరంపై వాస్తవాలకు విరుద్ధంగా కలగాపులగం చేసి మాట్లాడుతున్నారు’ అంటూ సీఎం రేవంత్రెడ్డ
ఫైళ్లు క్లియర్ చేయడానికి మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని స్వయంగా ఒక మంత్రి నిర్ధారించారు. కమిషన్ ఇస్తే తప్ప అనుమతులు రావడంలేదని రియల్టర్లు, కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక�
తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలకు కాంగ్రెస్ తెర లేపిందని బీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ నియోజవకర్గ సమన్యయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి విమర్శించారు. పట్టణంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.