కాళేశ్వరం కమిషన్ ఎదుట బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్న తేదీ మారింది. వాస్తవానికి ఈ నెల 5న విచారణకు రావాల్సిందిగా కేసీఆర్ను జస్టిస్ ఘోష్ కమిషన్ ఆహ్వానించింది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం (జూన్ 2) సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు శాసనమండలి ప్రతిపక్ష నేత మధు
తెలంగాణ తన పాలనను తాను చేసుకుంటూ స్వపరిపాలనతో తనను తాను తీర్చిదిద్దుకునేందుకు జరిగిన మహోద్యమ విజయం జూన్ 2వ తేదీ. అది చరిత్రకే చరిత్రనందించిన చరిత్రాత్మక రోజు. ఈ మలిదశ మహోద్యమంలో చీమలదండులా కదిలిన జనప్ర
కేసీఆర్ పాలనలో గంగపుత్రుల అభివృద్ధికి రూ. 1000 కోట్ల ఖర్చు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం గంగపుత్రుల అభివృద్ధికి రూపాయి నిధులు ఖర్చుచేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆలేరులోని పాలశీతలీకరణ కేంద్రంలో ఏర్పాటు చేసిన
MLA Madhavaram krishna rao | పదేళ్ల పాలనలో అవినీతికి తావు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత కేసిఆర్దేనన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.
కాళేశ్వరం ప్రా జెక్టు నుంచి చుక నీరు వాడకుండా రికార్డు స్థాయి లో పంట పండించినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు.
ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తంచ�
Kaleshwaram | కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బరాజ్లో ఒక పిల్లర్ కుంగుబాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఎస్ఏ భుజంపై తుపాకీ పెట్టి నాటకమాడుతున్నాయనేది మరోసారి బహిర్గతమైంది.
కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు ఖర్చులు భరించేది ప్రభుత్వమా? లేక కాంట్రాక్టర్లా? అని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమాధానం చెప్పాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వయి హరీశ్బాబు డిమాండ్ చేశారు.