ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పూర్తి చేయాలంటే డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ మెథడ్ (డీబీఎం) ఒక్కటే శరణ్యమని టెక్నికల్ కమిటీ నియమించిన సబ్ కమిటీ అభిప్రాయం వ్యక్తంచేసినట్టు తెలిసింది.
ఉమ్మడి పాలకులు కుట్రపూరితంగా పుష్కలంగా నీటి లభ్యత ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి బేసిన్లను వదిలి నీరు లభించని ప్రాంతాల్లో తెలంగాణ ప్రాజెక్టులను నిర్మించారు. అరకొర నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఆ ప్రాజె�
మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. ఉమ్మడి పాలనలో దండగులా మారిన వ్�
ఏడాదిన్నర క్రితం వరకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో గోదావరి నిండు కుండలా ఉండేది. పరీవాహక గ్రామాల్లో భూగర్భజలాలు పైపైనే కనిపించేవి. చెరువులు, కుంటలే కాదు బోర్లు, బావులు నిండుగా ఉండేవి. అప్పుడు సమృద్ధిగా నీళ�
కరువు నిధుల కోసమే హస్తం పాలకులు కరువును అరువు తెచ్చా రు. రాష్ట్రంలో జలాశయాలు నిండుకున్నాయని, భూగర్భ జలా లు అడుగంటిపోయాయని, నీళ్లుంటేనే సాగు చేయాలని స్వయంగా వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరె�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన అన్నారం బరాజ్లో పలు పరీక్షలు నిర్వహించేందుకు పుణెకు చెందిన నిపుణుల బృందం శుక్రవారం బరాజ్కు చేరుకుంది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘెష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిషన్కు ఇప్పటి వరకు 4 ఫిర్యాదులు అందాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం లోపాలు, కాంట్రాక్టుల అప్పగింత తదితర అంశాలపై ఫిర్యాదులు, సలహాల �
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజినీర్లతో ఇరిగేషన్ ఉన్నతాధికారులు బుధవారం ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్టు తెలుస్తున్నది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై న్యాయ విచారణ జరిపించేందుకు ప్రభుత్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి ఇతర �
మేడిగడ్డ నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి: కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు.. వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ చేపట్టిన ‘చలో మేడిగ�
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ రాజ్లను పరిశీలించాలని, వాటి నిర్మాణ ప నులను, డిజైన్లను అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి �