కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యతను అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. బ్యారేజీల పటిష్ఠత, కుంగిపోయిన పిల�
ఒకప్పుడు పోపో.. పొమ్మని చెప్పిన పల్లెలు ..ఇవాళ రారా..రమ్మని పిలుస్తున్నాయి. నాడు బతుకుదెరువు కోసం భార్యాపిల్లలను వదిలి భీమండి...ముంబయి..షోలాపూర్....హైదరాబాద్ తదితర పట్టణాలకు బతుకుదెరువు కోసం మెతుకు సీమ ప్ర�
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా జలకళ కనిపిస్తోంది. కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంతో పాటు ఎస్సారెస్పీ, దేవాదుల ప్రాజెక్టుల స్థిరీకరణతో ఉమ్మడి జిల్లాలోని దాదాపు ప్రతి చెరువుక�
పాపం.. నలుగురు దివ్యాంగులు. పుట్టు గుడ్డివాళ్లు. వాళ్లకు ఏనుగు ఎంత పెద్దగా ఉంటుందనే అనుమానం కలిగింది. ఒకరు చెప్తే కాకుండా తామే స్వయంగా తెలుసుకోవాలనుకున్నరు. ఎవరి సాయంతోనో ఒక ఏనుగు వద్దకు పోయారు. పాపం కండ్�
మేడిగడ్డ బరాజ్లోని పిల్లర్ కుంగుబాటు వల్ల కాళేశ్వరం ఆయకట్టుకు ఎలాంటి ఢోకా లేదని, యథావిధిగా సాగునీటిని అందించే అవకాశమున్నదని ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు పరిధిలోని
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్లో భారీ శబ్దంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 21న మేడిగడ్డ బరాజ్ మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో భారీ శబ్దం వినిపించడంతో అప్రమత్తమైన ఇరిగేషన్ శాఖ అ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్ స్వల్పంగా కుంగిన నేపథ్యంలో మంగళవారం అక్కడ కేంద్ర బృందం పరిశీలించింది. ఈ నెల 21న బరాజ్లోని 20వ పిల్లర్ వద్ద పేలుడు శబ్దం రాగా, బ్రిడ్జి కొద్ది మేరకు కుంగిన వ�
మేడిగడ్డ లక్ష్మీబరాజ్ ఏడో బ్లాక్లో కుంగిన పిల్లర్కు సొంత నిధులతో మరమ్మతులు చేపడతామని బరాజ్ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ బిజినెస్ హెడ్ జీఎం సురేశ్కుమార్ తెలిపారు. కుంగుబాటుకు గల సాంకేతిక కారణాలన�
స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో కేసీఆర్ సమర్థ నాయకత్వంలో, అహింస మార్గంలో ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నాం. పదేండ్ల ప్రాయంలోకి అడుగుపెడుతున్న తెలంగాణ నేడు అభివృద్ధి సంక్షేమంలో నూతన అధ్యాయాన్ని లిఖిస్తు�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ప్యాకేజీ 9 పనులకు స్వాతంత్య్ర సమరయోధు డు, తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, దివంగత చెన్నమనేని రాజేశ్వర్రావు పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించ�
కేసీఆర్ ప్రారంభించిన ప్రతీ పథకం తెలంగాణ గడపగడపకు అందింది. దీం తో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. నీతి ఆయోగ్ తాజాగా వెలువరించిన ‘మల్టిపుల్ పావర్టీ ఇండెక్స్' నివేదికనే అందుకు తాజా నిదర్శనం.
కాళేశ్వరంలోని లక్ష్మీ(కన్నెపల్లి) పంప్హౌస్లో నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. సోమవారం ఏడు మోటర్ల ద్వారా ఇంజినీర్లు సరస్వతి(అన్నారం) బరాజ్కు 14,500 క్యూసెక్కుల నీటిని తరలించారు. 1, 3, 4, 5, 6, 7, 9వ మోటర్లు నిరంతరం �
రైతుల పొలాలు ఎండకూడదని, కాలం తో సంబంధం లేకుండా సాగునీటికి కొరత ఉండకూడదని తలచి రూ.80,190 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును నిర్మించారు. అయితే... దీనికి అనుబంధంగా ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా పేరుగాంచిన శ్రీరాంసాగర్ ప�