సాగు, తాగు నీటికి దశాబ్దాల పాటు తండ్లాడిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్వరాష్ట్రంలో అపరభగీరథుడు సీఎం కేసీఆర్ చేపట్టిన జలయజ్ఞంతో జలకేతనం ఎగరేసింది. రాష్ట్ర సాగునీటి రంగ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖ
నాడు మధ్య మానేరు నుంచి 6 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి జీవో ఎంఎస్ 238 ద్వారా పరిపాలన అనుమతి మంజూరు చే సింది. దీని ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామం లో కేవలం 0.35 టీఎంసీల నీటి సామర్
తెలంగాణపై ఆంధ్రా ప్రాంతం మధ్య సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ వివక్ష కారణంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పురుడుపోసుకున్నది. ప్రత్యేక రాష్ట్రం కోసం చాలా కాలంగా ఉన్న ఆకాంక్ష ఉద్యమ రూపం సంతరించుకోవడంతో భార�
నీరు పల్లమెరుగు నానుడిని తోసిరాజని పల్లం నుంచి మిట్టకు అంచెలంచెల జలారోహణ అద్భుత దృశ్యం. ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకం. భూతల్లి దాహార్తి తీర్చిన అపర భగీరథం. కాళేశ్వరం తెలంగాణకు ఓ వరప్రదాయిని. సుజలవ
నెర్రెలు బారిన తెలంగాణ నేలలను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి పచ్చని మాగాణులుగా మార్చిన అపర భగీరథుడు మన కేసీఆర్. ఆయన మదిలో రూపుదిద్దుకున్న కొత్త సచివాలయం నేడు మనందరి కళ్ల ముందు దేదీప్యమానంగా ఆవిష్కృతమైంది
తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుత కట్టడమనిని, ఇది ఇంజినీర్ల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భు�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బరాజ్లు అత్యద్భుతమని తమిళనాడు ఇంజినీర్ల బృందం ప్రశంసించింది. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున బరాజ్లు, పంప్హౌస్లు నిర్మించి సాగు నీటికి వినియోగిస్తున్న తీర
సిద్దిపేట : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ వద్ద నిర్మించిన రంగనాయక సాగర్ ప్రాజెక్టు సీసీ కెమెరాల నిఘాలోకి రానుంది. ప్రాజెక్టు కట్టపై 32 స