Pawan Kalyan | acమొంథా తుపాను ప్రభావం పిఠాపురం నియోజకవర్గంపై తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, సర్వ సన్నద్ధతతో ఏర్పాట్లు చేశారు.
Cyclone Montha | పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర తుపాను మొంథా ఏపీలోని తీర ప్రాంతాలను వణికిస్తున్నది. వర్షాలకు తోడు ప్రపంచ ఈదురుగాలులు వీస్తున్నాయి. గడిచిన ఆరు గంటలుగా తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతుందని.. మచిలీ
Cyclone Montha | తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందిన మొంథా (Cyclone Montha) మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. ఈ తుఫాను ప్రభావంతో ఒడిశా, ఏపీలో సముద్రం అల్లకల్లోలంగా మారింది (Sea turns turbulent).
మొంథా తుఫాను (Cyclone Montha) కాకినాడ వైపు దూసుకొస్తున్నది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాను, మరికొద్దిసేపట్లో తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుఫానుగా (Cyclone Montha) బలపడినట్లు వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నది.
Pawan Kalyan | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుపానుగా మారి, కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్
Pawan Kalyan | గత పాలకుల సమయాన్ని డార్క్ సమయంగా చెప్పవచ్చని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. 2019 నుంచి 2024 వరకు బ్రిటీష్ పాలన మాదిరిగా సాగిందని విమర్శించారు.
కాకినాడ జిల్లా సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్ సంచలనం సృష్టించింది. సీతారామ కాలనీలో తల్లి, ఇద్దరు కుమార్తెలను హత్య చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తలపై కొట్టి ముగ్గుర్నీ చంపేసినట్లు తెలుస్తోంది.
AP News | ఓ వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. పురిటి నొప్పులు వస్తున్నాయి ప్రసవం చేయాలని గర్భిణీ బంధువులు వెళ్లి ఎంత బతిమిలాడినా అటు వైద్యులు కానీ.. ఇటు సిబ్బంది కా
కాకినాడ జిల్లా తుని వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుని వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మ�
ఈ నెల 12వ తేదీన ఏపీలోని కాకినాడలో నిర్వహించనున్న మాలల మహా రణభేరి సభను జయప్రదం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి పిలుపునిచ్చారు. మాల మహానాడు వ్యవస్థాపకులు పీవీ రావు 73వ జయంతి సందర్భంగా మే 12న కా�
AP Tenth Results | ఏపీ పదో తరగతి ఫలితాల్లో కాకినాడ అమ్మాయి అరుదైన రికార్డు సాధించింది. ఏపీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ సాధించని మార్కులు ఆ విద్యార్థిని సాధించింది.