Tuni Child | కాకినాడ జిల్లా తుని ( Tuni ) లో తమ బిడ్డ కనిపించడం లేదని తల్లిదండ్రులు గత 13 రోజులుగా తీవ్ర ఆందోళనలో ఉంటే ఓ జ్యోతిష్యుడి అక్కడికి చేరుకుని తీవ్ర హల్చల్ చేశాడు.
Tuni Missing Case | కాకినాడ జిల్లా తుని మండలంలో అడవిలోకి వెళ్లి అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జానూ) కేసు రోజురోజుకీ మరింత మిస్టరీగా మారుతోంది. ఎవరైనా చిన్నారిని కిడ్నాప్ చేశారా? లేక అటవీ ప్రాంతంలో క్రూర జ�
Tuni Missing Case | కాకినాడ జిల్లా తునిలో కలకలం రేపిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి(జాను) అదృశ్యం కేసు రోజురోజుకూ మిస్టరీగా మారుతోంది. పాప కనిపించకుండా పోయి ఏడు రోజులు గడిచినా ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైన ఆచూకీ లభించక
Kakinada | ఏపీలోని కాకినాడలో జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం లో నలుగురు మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ అరుణ కుమారి అనే మహిళ కూలీ ఆదివారం మృతి చెందింది.
Kakinada | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొవ్వూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతున్న కూలీలను ఓ టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డార�
AP News | ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి ఓ మహిళ చేసిన వంట నలుగురి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఉమ్మెత్త ఆకులతో కూర చేసుకుని తింటే బలమని ఎవరో చేసిన వీడియో చూసి ఓ మహిళ చేసిన పప్పు కూర తిని నలుగురు అస్వస్థతకు గురయ్యారు.
మణికంఠ, దేవి 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దేవి ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేస్తుండగా.. మణికంఠ తన మేనకోడలును రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెం పరిధిలోని బాణాసంచా కేంద్రంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది అక్కడికక్కడే మృత్యువాతపడగా, 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Kakinada Blast : ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం-జి.మేడుపాడు మధ్య భారీ పేలుడు సంభవించింది. ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 18 మందికిపైగా మరణించినట్లు సమాచారం.
Kakinada Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కత్తిపూడి హైవేపై రెండు కంటైనర్ లారీలు ఢీకొన్నాయి. దీంతో ఇంజిన్ నుంచి మంటలు చెలరేగి రెండు లారీల ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహమవ్వ�
Sarlankapalle | కాకినాడ జిల్లా సార్లంకపల్లె అగ్నిప్రమాద బాధితులకు అన్ని విధాలుగా ఉండాలని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలనాన్నారు.
Kakinada | సంక్రాంతి వేళ తీవ్ర విషాదం నెలకొంది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లెలో ఊరుఊరంతా భస్మమైంది. ఈ తండాలోని మూడు పక్కా ఇళ్లు మినహా 38 పూరిళ్లు కాలి బూడిదయ్యాయి.
ACB Raid | కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేందుకు లంచం తీసుకున్న బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ లల్లిని ఏబీసీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.