‘సొమ్మోకరిది.. సోకు మరొకరిది!’ ఈ సామెత ప్రస్తుత కాంగ్రెస్ సర్కారుకు సరిగ్గా సరిపోతుందేమో! బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాలతో ధాన్యం ఉత్పత్తి పెరుగగా ఆ ధాన్యాన్ని ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చ�
కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కడతేర్చాడు. ఈ పోటీ ప్రపంచంలో రాణించలేరని వారిని బలిగొన్నాడు. అతడూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హోలీ పండగనాడు కాకినాడలోని (Kakinada) సుబ్బారావునగర్లో ఈ ద�
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా చోదిమెళ్ల వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవరప్పాడు హైవేపై సిమెంట్ లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో 20 మంది గాయప�
Perni Nani | కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. షిప్లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిన అధికారులు కస్టమ్స్, పోర్టు అధికారులు ఇద్దరూ తనతో బోటులో ఉండ�
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యత వహించాలని అన్నారు. నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని హ�
Janasena | వైద్యులపై దౌర్జన్యానికి దిగిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. మెడికోల ఆందోళనల నేపథ్యంలో దిగొచ్చిన ఆయన.. వైద్య వర్గాన్ని ఉద్దేశించి అలా మాట్లాడలేదని తెలిపారు. అలా ఎవరితోనూ, �
Vangalapudi Anitha | అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదంపై మాజీ సీఎం జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. అబద్ధాలు చెప్పడం జగన్కు వెన్నతో పెట్టిన విద్య అని
Atchutapuram | అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదంలో మరణించిన హారిక కథ ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తోంది. రాఖీ పండుగ సందర్భంగా సోదరులతో ఆనందంగా గడిపేందుకు వచ్చిన ఆమె.. ఒక్కరోజు ఇంటి దగ్గర ఉన్నా బతి�
వరుస సెలవుల నేపథ్యంలో సికింద్రాబాద్, కాచీగూడ నుంచి వివిధ ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుతుపుతున్నది. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఈ రైళ్లను నడుపనున్నారు. ఇవి సికింద్రాబాద్, కాచిగూ�
CBN | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఏపీలో ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఐదే�