ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. పెద్దాపురం మండలం రాగంపేటలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలోని ఆయిల్ ట్యాంకర్లో దిగి ఏడుగురు కార్మికులు మృతిచెందారు.
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని పెద్దాపురం మండలం జీ.రాగంపేలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలోని ఆయిల్ ట్యాంకర్లో దిగి ఏడుగురు కార్మికులు మృతిచెందారు.
Kakinada | ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ధర్మవరంలో కంటైనర్ను ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో లారీలో ఒక్కసారిగా
యాసిడ్ లోడ్తో వెళ్తున్న లారీ దూసుకురావడంతో హోంగార్డు మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. బెండపూడి ఆర్టీఏ చెక్పోస్టు వద్ద శనివారం తెల్లవారుజామున 3 గంటలకు...
కాకినాడ జిల్లాలో ఓ పోస్ట్ మాస్టర్ పక్కా ప్లాన్ వేసి వినియోగదారులకు కుచ్చుటోపీ పెట్టాడు. రాత్రికి రాత్రేకే లక్షలతో జంపయ్యాడు. ఈ పోస్టాఫీస్లో రూపాయి రూపాయి కూడబెట్టుకున్న వారంతా...