Mudragada | ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్వానం మేరకు వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈ నెల 14వ తేదీన సాయంత్రం 4 గంటల తర్వాత జగన్ సమక్షంలో �
Fishermens Protest | సముద్రంలోకి వ్యర్ధాలకు విడుదల చేయవద్దని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటలో వందలాది మత్స్యకారులు (Fishermens) రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున ప్రత్తిపాడు మండలం పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.
TSRTC | కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు.. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తుండగా కత్తిపూడి హైవేపై బోల్తా పడింది. డ్రైవర్ భాస్కర్ రావుకు బీపీ డౌన్ కావడంతో బస
గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఇద్దరు ఆంధ్రా పోలీసులు (AP Police) పట్టుబడ్డారు. శుక్రవారం ఉదయం ఇద్దరు వ్యక్తులు బాచుపల్లిలో (Bachupally) గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు బాలానగర్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది.
Pawan Kalyan | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో జనసేనాని పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్లో ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఘోర పరాజయ
AP CM Jagan | రాబోయే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలపై ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని.. ప�
Special Trains | ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్- తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను(Special Trains) నడుపుతుందని సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ వివరించారు.
AP News | ఏపీలోని కాకినాడ తీరం వెంట సముద్రంలో సంభవించిన అగ్నిప్రమాదంలో అదృష్టవశాత్తు ప్రాణనష్టం తప్పింది. తీరప్రాంత రక్షణ సిబ్బంది (కోస్ట్గార్డ్) సకాలంలో సహాయకచర్యలు చేపట్టడంతో 11 మంది మత్స్యకారులు ప్రాణా�
Rescue | ఏపీలోని కాకినాడ (Kakinada) తీరంలో జరిగిన అగ్నిప్రమాదం వల్ల పెను ప్రాణనష్టం తప్పింది. రెస్క్యూటీం సకాలంలో స్పందించి రక్షణ చర్యలు తీసుకోవడంతో 11 మంది ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు.
ఏపీలోని కాకినాడ జిల్లా తాళ్లరేవు మం డలం గోపులంక వద్ద గోదావరిలో స్నానానికి దిగిన నలుగురు యువకులు శనివారం గల్లం తు కాగా, ఆదివారం ఉదయం మృతదేహాలను వెలికితీశారు.
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) ప్రకాశం జిల్లాలో (Prakasam) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటినతర్వాత దర్శి (Darshi) సమీపంలో ఓ పెండ్లి బస్సు సాగర్ కాల్వలోకి (Sagar Canal) దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు మృతిచ
Road Accident | ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను బస్సు ఢీకొట్టగా.. ఆరుగురు మహిళలు మృతి చెందారు. తాళ్లరేవు మండలం సీతారామపురం సుబ్బరాయునిదిబ్బ వద్ద ఘటన చోటు చేసుకున్నది.