Pawan Kalyan | పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా.. సార్వత్రిక ఎన్నికలకు ముందు తెగ వైరల్గా మారిన ప్రచారం ఇదీ.. పవన్ కల్యాణ్ ఈసారి ఎలాగైనా గెలుస్తారని ఫిక్సయిపోయిన జన సైనికులు పోటీపడి మరీ తమ బైక్ నంబర్ ప్లేట్లపై ఇ�
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని సంవత్సరాలుగా అదృశ్యమైన మహిళల జాడ కోసం క్యాబినేట్లో చర్చించి ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పుతామని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ వెల్లడించారు.
Annavaram | భక్తుల కొంగు బంగారంలా విలసిల్లుతున్న కాకినాడ(Kakinada) జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరంలో(Annavaram temple) నూతన ధ్వజస్థంభాన్ని ప్రతిష్టించారు.
Pawan Kalyan | కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.
Mudragada | ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్వానం మేరకు వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈ నెల 14వ తేదీన సాయంత్రం 4 గంటల తర్వాత జగన్ సమక్షంలో �
Fishermens Protest | సముద్రంలోకి వ్యర్ధాలకు విడుదల చేయవద్దని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటలో వందలాది మత్స్యకారులు (Fishermens) రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున ప్రత్తిపాడు మండలం పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.
TSRTC | కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు.. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తుండగా కత్తిపూడి హైవేపై బోల్తా పడింది. డ్రైవర్ భాస్కర్ రావుకు బీపీ డౌన్ కావడంతో బస
గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఇద్దరు ఆంధ్రా పోలీసులు (AP Police) పట్టుబడ్డారు. శుక్రవారం ఉదయం ఇద్దరు వ్యక్తులు బాచుపల్లిలో (Bachupally) గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు బాలానగర్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది.