భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తుతున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాజెక్టుల నుంచి నీరు వచ్చే ప్రాంతాలు, గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర�
పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు బుధవారం అర్ధరాత్రి నుంచి భారీ వానలు పడు తుండడంతో నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణ ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులతోపా టు పాదచారులు ఇబ్బందుల
కండెం ప్రాజెక్టుపై (Kadem Project) సోషల్ మీడియాలో (Social media) వస్తున్న వదంతులను నమ్మొద్దని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఇలాంటి వార్తలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం సమాజానికి అంత మంచిదికాదని సూచ�
నిర్మల్ (Nirmal) జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు (Kadem Project) వరద (Floods) పోటెత్తింది. భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే వదిలేస్తున్నారు. అయినప్పటికీ వరద పెద్దఎత�
డెం ప్రాజెక్టుకు భారీ వరద నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిని సీఎం కేసీఆర్ను సచివాలయంలో ఎమ్మెల్యే రేఖానాయక్ వివరించారు. ప్రాజెక్టు గేట్ల మరమ్మతులకు సంబంధించిన విషయమై సీఎం దృష్టికి తీసుకెళ్లగా, సంబంధిత అ�
Kadem Project | నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గేట్ల ఆపరేటింగ్లో వస్తున్న సమస్యలను అధిగమించేందుకు.. నూతన సాంకేతిక విధానాన్ని వినియోగిస్తున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐదు రోజులుగా కుండపోతగా వానలు పడుతున్నాయి. ప్రాణహిత, గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ప్రాజెక్టుల్లోకి వరద ఉధృతి కొనసాగుతున్నది. గేట్లు ఎత్తి దిగువకు వదులుతుండగా, చెరువులు మత్తళ్లు
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో బుధవారం పొద్దంతా ముసురు పడింది. మూడ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల పంట చేలల్లో నీరు చేరింది. ఆదిలాబాద్ జిల్లాలో 20.9 .., నిర్మల్ జిల్లాలో 15.1మి.మీ. వర్షపాతం నమోదైంది.
గతేడాది భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 2022, జూలై 12వ తేదీన ఎన్నడూ లేనివిధంగా సామర్థ్యానికి మించి, ప్రవాహం రావడంతో ప్రాజెక్టు తెగిపోయే పరిస్థితి నెలకొన్నది.
రాష్ట్రవ్యాప్తంగా డ్యామ్ల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా కడెం ప్రాజెక్టు మరమ్మతులకు రూ.1.44 కోట్లతో చర్యలు చేపట్టింది. నిరుడు కడెం ప్రాజెక్టు చరిత్రలోనే రికార్డుస్థాయిల�