Kadem Project | మార్చి మాసంలోనే భారీగా ఎండలు పెరగడంతో కడెం ప్రాజెక్టు , చెరువుల్లో నీటిమట్టం తగ్గుముఖం పడుతున్నాయి. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 684 అడుగులు (4.237టీఎంసీ�
సదర్మాట్ చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని సదర్మాట్ కాల్వ సాధన సమితి అధ్యక్షుడు రాజేందర్ హపావత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కడెం ప్రాజెక్ట్ ఈఈ విఠల్కు మండలంల�
ఈ చిత్రంలో ఎండిపోయిన పొలాన్ని చూపిస్తున్న యువరైతు పేరు గంతుల చందు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం అల్లీపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ముక్కాసిగూడ గ్రామస్తుడు.
కడెం ప్రాజెక్టు ఆయకట్టు రైతాంగానికి యాసంగి సాగు కోసం నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భుక్యా జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన కడెం, దస్తురాబాద్, జన్నారం మండ�
కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా కడెం ప్రాజెక్టుకు భారీ షాక్ తగిలింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు మరమ్మతు కోసం రూ.5 కోట్లు మంజూరు చేసింది. డ్రిప్(డ్యాం రిహాబిటేషన్ ఇంప్లిమెంటేషన్ ప్ర�
Kadem project | నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు (Kadem project) కువరద ఉధృతి(Heavy flood )పోటెత్తింది. దీంతో అధికారులు10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
గోదావరి ఎగువన ఆశించిన వర్షాలు లేకపోవడంతో ఈ ఏడాది ఎల్ఎండీ దిగువ ఆయకట్టుకు సాగునీరందడం కష్టంగా మారింది. రాష్ట్రంలో వర్షాలు స మృద్ధిగా పడుతున్నా ఎస్సారెస్పీలో ఇప్పటికీ ఆశించిన స్థాయిలో నీటినిల్వలు లేకు�
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా నిర్మల్ జిల్లాలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎండుముఖం పట్టిన ఆరుతడి పంటలకు ప్రాణం పోసినట్లు అయింది.
ఈ నెల 21న కడెం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. శనివారం పట్టణంలోని గురునానక్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఎత్తిపోతల ద్వారా నగరానికి గోదావరి జలాల తరలింపు ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభం కానున్నది. బుధవారం నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి అత్యవసర పంపింగ్తో నగరానికి రోజూ 168 ఎంజీడీలను తరలించనున్నారు. ఈ మేరకు ఏడ�
రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులు, ఆనకట్టలు, కాలువలకు చేపట్టిన మరమ్మతులు నత్తనడకన కొనసాగుతున్నాయి. వానకాలం సమీపిస్తున్నా ఇప్పటికీ చాలాచోట్ల పనులు చేపట్టలేదు. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅం�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్కు చెందిన రైతు తేజు నాయక్ నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు. కానీ ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది నీటికి లోటు వచ్చింది.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈ సీజన్కు సరిపడా నీళ్లు లేవని, కాబట్టి కడెం ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.