“ఖానాపూర్ జాన్సన్ నియోజకవర్గమే కాదు.. నేను దత్తత తీసుకో బోయే నియోజకవర్గం కూడా. జాన్సన్ను గెలిపించిన వెంటనే కేసీఆర్తో మాట్లాడి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా. జన్నారంలో ప్రభుత్వ దవాఖాన, డిగ్రీ కళాశాల, గు�
నిర్మల్ జిల్లాలోని పురాతన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు స్పిల్వేను కొత్తగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పియర్స్కు పగుళ్లు ఏర్పడడంతో కేంద్ర డ్యాం సేఫ్టీ అధికారులు ఆందోళన వ్య క్త
భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ (Sriram Sagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 59,078 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
నిర్మల్ జిల్లాలోని (Nirmal) కడెం ప్రాజెక్టుకు (Kadem Project) భారీగా వరద చేరుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు (Flood water) చేరుతుండటంతో జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి (700 అడుగులు) చేరుకున్నది.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో వానలు పడ్డాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. వానలు లేక వాడిపోయిన మెట్టపంటలకు ఊపిరి వచ్చింది. హైదరాబాద్లో ఆదివారం ఉదయం గంటపా�
నీటి లెక్కను పక్కాగా తెలుసుకోవడానికి, నీటి వివరాలు సులభంగా అధికారులకు చేరడానికి, ప్రాజెక్టు ఇన్ఫ్లో, ఔట్ఫ్లోను క్యూసెక్కుల్లో స్పష్టంగా లెక్కించడానికి అధికారులు ఆటోమేటిక్ వాటర్ లెవల్ రికార్డర్
నిర్మల్ జిల్లాలో 65 ఏండ్ల క్రితం నిర్మించిన కడెం నారాయణ ప్రాజెక్టుకు కొత్త స్పిల్వేను నిర్మించాలని సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ సిఫారసు చేసింది. ఆ డ్యామ్ రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై పలు ప్రతిపాదల�
గోదావరి నది, అనుబంధ ప్రవాహాల ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని నీటిపారుదలశాఖ నిర్ణయించింది. దీనిపై నెలరోజుల్లోగా సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది.
నిర్మల్ జిల్లావాసులను భారీ వర్షాలు హడలెత్తిస్తున్నాయి. వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో భారీ నష్టం కలిగింది. చాలా చోట్ల పత్తి, మక్క, సోయా, పసుపు పంటలు దెబ్బతిన్నాయి.
వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని రైతాంగానికి తీవ్రంగా నష్టం జరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదని రాష్ట్ర అటవీ, �
చరిత్రలో ఊహించని వర్షాలతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఐదారు రోజులుగా విస్తారంగా పడుతున్న వర్షాలకు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు చిగురుటాకుల వణికాయి. దాదాపు రెండు రోజులు ఎక్కడ చూసినా �
కడెం ప్రాజెక్టు.. ఇటీవల కురుస్తున్న వర్షాలకు భారీగా వరద పోటెత్తి సాధారణ నీటి మట్టాన్ని మించిపోయింది. గేట్లు మొరాయించి.. నీరు బయటకు వదిలే అవకాశం లేకపోవడంతో ప్రమాదంలో పడిం ది.
భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తుతున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాజెక్టుల నుంచి నీరు వచ్చే ప్రాంతాలు, గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర�
పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు బుధవారం అర్ధరాత్రి నుంచి భారీ వానలు పడు తుండడంతో నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణ ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులతోపా టు పాదచారులు ఇబ్బందుల