Kadem project | కడెం ప్రాజెక్టుకు మళ్లీ వరద ప్రారంభమైంది. ఎగువన వర్షాలతో ప్రాజెక్టులోకి 19,714 క్యూసెక్కుల వరద వచ్చి చేరుకున్నది. జలాశయం ఇప్పటికే పూర్తిస్థాయిలో నిడటంతో అధికారులు
గత నెల భారీ వర్షాలతో పాక్షికంగా దెబ్బతిన్న కడెం ప్రాజెక్టును శుక్రవారం రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ పరిశీలించారు. ప్రాజెక్టుకు జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లో తప్పిదం వల్లే పంప్హౌజ్లు మునిగిపోయాయనడం అబద్ధమని, మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ అన్నారు.
నాసిక్ పట్టణం నీట మునిగింది. పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. తెలంగాణలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నం. ఊహించని స్థాయిలో ఎగువ నుంచి గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నా.. ఉపనదులైన మ
హైదరాబాద్ : నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పరిశీలించారు. భారీ వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తున్నది. డ్యామ్ గేట్లు ఎత్తివేసి నీ
Kadem project | కడెం ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. వరద ఉధృతి తగ్గడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎగువన భారీ వర్షాలతో ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. అయితే
Kadem project | కడెం ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్నది. ఎగువన మోస్తారు వర్షాలతో ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కులకుపైగా వదర వస్తున్నది. ప్రాజెక్టు నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు
గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. గంటగంటకూ ప్రవాహ వేగం మారుతున్నది. భద్రాచలం వద్ద బుధవారం 63 అడుగుల మేర ప్రవహిస్తున్నది. 1976 తరువాత భద్రాచలం వద్ద 60 అడుగులు దాటి ప్రవహించడం ఇది ఆరోసారి అని అధికారులు చెప్తున్�
Kadem project | భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. వరద ఉగ్రరూపం దాల్చడంతో సామర్థ్యం కంటే ఎక్కువ నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కు�
CM KCR | కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో వరద ఉధృతిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్చేసి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్
Kadem project | ఎగువన భారీవర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింతి. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా
Kadem project | కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి పెద్దఎత్తున వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 9861 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 16,084 క్యూసెక్కుల నీటిని
సిరిసిల్ల కొండల్లో జన్మించిన మానేరునది నది మొత్తం 128 కి.మీ. పొడవున ప్రవహిస్తుంది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మీదుగా ...
కడెం : జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కడెం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 700 అడుగ�