గోదారమ్మ | ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం పోటెత్తింది.
కడెం ప్రాజెక్టు| నిర్మల్: కడెం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తున్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి 4,146 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో అధ
ఉమ్మడి ఆదిలాబాద్| ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వానతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాం�
భారీగా వరద| ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు ఐదు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 30 వేల క