75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో రిజర్వేషన్లు అమలవుతున్నా కూడా వాటి ఫలాలు నేటికీ అనేక కులాలకు అందటం లేదు. ముఖ్యంగా, ఎస్సీల్లో ఉపకులాలుగా ఉన్న ప్రజలు అభివృద్ధికి ఎంతోదూరంలో ఉన్నారు. ఎస్సీలకు అమలవుతున్న రిజర్�
కేంద్రంలోని మోదీ సర్కార్పై దేశ రైతాంగం రగులుతున్నది. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాదిన్నర పాటు సాగిన మహోత్తర ఉద్యమ విరమణ సమయంలో ఇచ్చిన ఎంఎస్పీకి చట్టబద్ధత, రైతుల కేసుల ఉపసంహరణ తదితర హ�
ఓంకారేశ్వరాలయ భూముల్లో కౌలు చేసుకుంటున్న రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరుగనివ్వబోమని దేవాదాయ శాఖ రాష్ట్ర అడిషనల్ కమిషనర్ జ్యోతి అన్నారు. మండలంలోని నందివనపర్తి గ్రామంలో ఓంకారేశ్వరాలయ భూము�
బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల విధ్వంసమే కాదు.. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసే పరిస్థితులు కూడా మృగ్యమవుతున్నాయి. తమకు అనుకూలంగా తీర్పునివ్వకపోతే, బదిలీ చేస్తామంటూ ఏకంగా ఓ హైకోర్టు జడ్జికే �
ఎందరో మహానుభావులు పోరాడి సాధించిన స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు, మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రపంచంలోని ప్రతి ఒక్క పౌరుడూ అవిశ్రాంతంగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని సుప్ర�
తాళ్లరాంపూర్ సొసైటీలో డబ్బులను డిపాజిట్ చేసిన తమకు న్యాయం చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని గుమ్మిర్యాల్ గ్రామంలో తాళ్లరాంపూర్ విండో మాజీ చైర్మన్ సోమచిన్న గంగారెడ్డి ఇంటి ఎదుట మం
మహిళలకు ‘లా’ ప్రాక్టీస్ చేసే హక్కు లేదు. న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ చేసేందుకు వీల్లేదంటూ కలకత్తా, పాట్నా హైకోర్టులు తీర్పునిచ్చాయి. న్యాయవాద వృత్తి చేపట్టేందుకు అనుమతివ్వాలని కార్నెలియా సోరాబ్జీ 1921ల
‘దేశానికి స్వాతంత్య్రం 1947లో రాలేదనీ, అసలైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని’ అంటే… మన సమాజంలోని మెజారిటీ వర్గం మౌనంగా ఉండి చోద్యం చూస్తున్నది. ఇంతటి మహాభాగ్యం ప్రపంచంలో ఏ దేశానికి కూడా దక్కి ఉండదు. ట్రంప్ జాత
మంత్రి ఎర్రబెల్లి | మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..అన్ని కులాలు, వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారు.
నాడు బీఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు గెల్లు శ్రీనివాస్కు భారీ మెజార్టీ ఇవ్వాలి కమలాపూర్లో విప్ బాల్క సుమన్ కమలాపూర్, ఆగస్టు 28 : నాడు రిజర్వేషన్లు తీసుకొచ్చి దళితు
చట్టసభ్యులు మేల్కొనేందుకు ఇంకెంతమంది నిర్భయలు బలికావాలి: ఎంపీ హైకోర్టు ఇండోర్, జూలై 2: బాల నేరస్థుల చట్టం(జువనైల్ జస్టిస్ యాక్ట్) అసంబద్ధంగా ఉందని, నేరస్థులకు తీవ్రమైన నేరాలు చేసేందుకు అది అవకాశం కల్�
తిరుమల, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆయన ఆదివారం ఉదయం వీఐప�