Indiramma houses | వీణవంక, మే 02: కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అక్రమాలు జరిగాయంటూ కోర్కల్ గ్రామంలో మహిళలు, పురుషులు శుక్రవారం ధర్నా, రాస్తా రోకో నిర్వహించారు. మండలంలోని కోర్కల్ గ్రామ మహిళలు, పు�
Gangadhara | గంగాధర, ఏప్రిల్ 14 : అంబేద్కర్ ఆలోచన విధానంతోనే బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని బూరుగుపల్లి, మధురానగర్ గ్రామాల్లో సోమవారం నిర్వహించిన
BRS leader Rajaramesh | తెలంగాణ ప్రజలకు న్యాయం చెయ్యాలని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని చెన్నూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ రాజా రమేశ్ ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులకు న్యాయం జరిగిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. మంగళవారం మెదక్లోని టీఎన్జీవో భవన్లో సంఘం జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ అధ్యక్షతన నిర్వహించిన స్టాండింగ్
ఫార్మా చీకట్లు ఎప్పుడు వీడుతాయో.. మళ్లీ ప్రశాంతంగా జీవించే పరిస్థితులు ఎప్పుడు వస్తాయోనని దుద్యాల మండలంలోని ప్రజలు, రైతులు ఎదురు చూస్తున్నారు. ఫార్మా ఘటనతో జరిగిన దమనకాండతో హకీంపేట, లగచెర్ల, పోలేపల్లి, ర�
Bulldozer justice: సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పునిచ్చింది. ఓ నేరానికి చెందిన నిందితుడో లేక దోషి ఇంటిని కూల్చడం సరికాదు అని కోర్టు చెప్పింది. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఆధారంగా బుల్డోజర్లకు పనిపెట్టడం అక్ర�
దేశ ప్రజలకు సత్వర న్యాయం జరగాలంటే న్యాయవ్యవస్థ వికేంద్రీకరణ జరగాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ కోరారు. దీనికోసం ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై లేదా హైదరాబాద్లో సుప్రీంకోర్టు ర
హీరాగోల్డ్లో పెట్టుబడులు పెట్టివారెవరూ భయందోళన చెండాల్సిన అవసరంలేదని, వారికి న్యాయం చేస్తానని ఆ సంస్థ అధినేత నౌహీరా షేక్ హామీ ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయను
గుజరాత్ అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానోపై లైంగికదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంలో 14 మందిని హతమార్చిన నేరస్థులకు శిక్షాకాలాన్ని తగ్గించి విడుదల చేయడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిం�