దేశ ప్రజలకు సత్వర న్యాయం జరగాలంటే న్యాయవ్యవస్థ వికేంద్రీకరణ జరగాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ కోరారు. దీనికోసం ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై లేదా హైదరాబాద్లో సుప్రీంకోర్టు ర
హీరాగోల్డ్లో పెట్టుబడులు పెట్టివారెవరూ భయందోళన చెండాల్సిన అవసరంలేదని, వారికి న్యాయం చేస్తానని ఆ సంస్థ అధినేత నౌహీరా షేక్ హామీ ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయను
గుజరాత్ అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానోపై లైంగికదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంలో 14 మందిని హతమార్చిన నేరస్థులకు శిక్షాకాలాన్ని తగ్గించి విడుదల చేయడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిం�
Minister Sabitha Reddy | బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Reddy) అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దళితులకు న్యాయం జరిగిందని కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం బోడుప్పల్ నగరపాలక సంస్థ 3వ డివిజన్ పరిధిలో కృష్ణానగర్, వెంకటసాయినగర్ కాలనీ�
గతంలో ఆటో డ్రైవర్గా పనిచేసి కుటుంబాన్ని పోషించానని, తనకు పక్షవాతం రాగానే అందరూ తనను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారంటూ సంస్థాన్నారాయణపూర్కు చెందిన కిషన్ అనే బాధితుడు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చ�
నిందితుడు ఎంతటి వాడైనా సరే.. కఠినంగా శిక్షి స్తాం, ప్రీతికి, ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం గిర్నితండాలో ప్రీతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగుల కు న్యాయం జరిగేలా విధంగా చూస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఐకేపీ ఉద్యోగుల మాదిరిగా తమకు పేస్కేల్ను అమలు చేయాలని కోరుతూ ఆ సంఘ�
సత్యాన్ని వెలికితీయడం చాలా ముఖ్యమైనదని ట్రూత్ ల్యాబ్స్ వృత్తిపరమైన పనిని కాలపరిమితిలో కొనసాగిస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని భారత ఉన్నత న్యాయస్థానం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూ.యూ.లలిత్ అభ
కొంతకాలంపాటు సహనంతో ఉన్న కేంద్రం.. ఇటీవల, ముఖ్యంగా జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ దాడిని ముమ్మరం చేసింది. మంత్రి రిజిజు వ్యాఖ్యలు,