పాఠశాల రికార్డుల్లో (టీసీల్లో) కుల ప్రస్తావన లేకుండా చూడాల్సిందిగా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ అందిన ఓ లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించింది. హైదరాబాద్లోని బీహెచ్ఈఎల్ మా�
న్యాయమూర్తి జస్టిస్ ఏ అభిషేక్రెడ్డికి శుక్రవారం హైకోర్టు ఘనంగా వీడోలు పలికింది. మొదటి కోర్టు హాలులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అధ్యక్షతన వీడోలు సమావేశం నిర్వహించారు.
కోర్టుల్లో పెండింగ్ కేసులు గుట్టలుగా పేరుకుపోతున్నాయని, తెలంగాణలో పెండింగ్లో ఉన్న 10.80 లక్షల కేసులకు విముక్తి లభించాలంటే పది నుంచి ఇరవై ఏండ్లు కక్షిదారులు నిరీక్షిస్తూ ఉండాలని సుప్రీంకోర్టు మాజీ న్యా
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మీర్పేట పెద్దచెరువులో ఆక్రమణలను అరికట్టేందుకు, భవిష్యత్లో ఆక్రమణలు జరుగకుండా ఉండేందుకు, కొత్త నిర్మాణాలు చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు
వరంగల్ వైద్య విద్యార్థిని డాక్టర్ ధరావత్ ప్రీతి మృతి ఘటనపై తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
దిశ కేసులో జస్టిస్ సిర్పూరర్ కమిషన్ తన పరిధిని అతిక్రమించిందని, ఆ కమిషన్ నివేదికను విచారణకు ప్రాతిపదికగా తీసుకోరాదని తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం హైకోర్టును కోరింది.
రాష్ట్రంలో ‘ధరణి’ పోర్టల్ను ఏర్పాటు చేయడంతో వీఆర్వోల అవసరం లేకుండాపోయిందని, అందుకే వారిని ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేశామని ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు తెలిపింది.
పశువుల్లో లంపీ చర్మ వ్యాధి (ఎల్ఎస్డీ) నివారణకు అధికారులు తీసుకున్న చర్యలను వివరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి, జోగులాంబ గద్వాల జి�
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల ని యామకాలు చేపట్టకపోవటానికి కారణాలు వివరిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)లో జ్యుడిషియల్ సభ్యుల నియామకానికి సంబంధించిన నిబంధనలను తెలియజేయాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కామారెడ్డి మాస్టర్ప్లాన్ ప్రతిపాదన అమలును తాతాలికంగా నిలిపివేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్ అదాలత్కు అనూహ్య స్పందన లభించింది. ఒక్కరోజే 3,30,866 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.255.48 కోట్ల పరిహారం చెల్లింపునకు ఉత్తర్వులు వెలువడ్డాయి.