Supreme Court judges | తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్, కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్వీ భట్టిలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరిం�
Supreme Court Collegium | ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ వెంకటనారాయణ భట్టిలను సుప్రీంకోర్టు పదోన్నతి కల్పించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు జడ్జిలుగా కొలీజియం బుధవారం సిఫారసు చేసింది.
రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టం అమలుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. జంతువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు 18 చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేస�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్పేటలోని 24 ఎకరాల భూవివాదంలో నాటి కలెక్టర్ ఎం రఘునందన్రావుతోపాటు శేరిలింగంపల్లి తహసీల్దార్ జే శ్రీనివాస్కు సింగిల్ జడ్జి విధించిన కోర్టు ధికరణ శిక్షన�
కోర్టుకు వెళ్తే సత్వర న్యాయం జరుగుతుందనే నమ్మకం కక్షిదారుల్లో కలిగేలా న్యాయ వ్యవస్థ పని చేయాలని రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు.
టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకాలను రద్దు చేయాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నియామకాలకు సంబంధించి 2021 మే 19న జారీచేసిన జీవో 108ను రద్దు చేసే ప్రశ్నే లేదని స్పష్టం చేసింది.
కనీస వేతన సలహా మండలి చైర్మన్ నియమకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు..ఈ విషయంలోప్రభుత్వ వాదనను తెలియజేయాలని కోరింది. కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్, మండలి చైర్మ�
రాష్ట్రస్థాయి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాల ప్రక్రియ జరుగుతున్నదని, కొంత గడువు ఇస్తే పూర్తి వివరాలను నివేదిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం గ్రామంలో కోట్ల రూపాయల విలువైన 18 ఎకరాల భూముల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు ఉపశమనం కల్పించింది. సర్వే నంబర్ 307లోని ఆ భూములపై హక్కులు ప్రైవేట్ వ్యక్త�
మెట్రో రైలు మార్గం నిర్మాణం కోసం హైదరాబాద్ అమీర్పేటలో సేకరించిన 735 గజాల స్థలానికి చెల్లించాల్సిన పరిహారాన్ని లెక్కించడంలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఆ �