నిజాం, పాయిగా భూములు అన్యాక్రాంతం కావడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఉన్న స్టే ఉత్తర్వులను సింగిల్ జడ్జి రద్దు చేస్తూ ఇచ్చిన ఆదేశాలు వెబ్సైట్లో లేవని ధర్మాసనం గుర్తించింది.
ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలకు హైకోర్టును ఆశ్రయించిన 192 మంది పిటిషనర్లను కూడా అనుమతించాలని న్యాయస్థానం ఆదేశించింది.
తెలంగాణలో కొత్త జిల్లాలకు అనుగుణంగా కోర్టుల సముదాయాల నిర్మాణానికి కృషి చేస్తున్నట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ హైకోర్టు ‘న్యాయ నిర్మా
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తును సీఎం కేసీఆర్ ఏవిధంగా ప్రభావితం చేశారో హైకోర్టు సింగిల్ జడ్జి తన తీర్పులో చెప్పలేదని రాష్ట్ర ప్రభుత్వం తప్పుపట్టింది.
రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ జిల్లాల్లో న్యాయసేవాధికార సంస్థలను హైకోర్టు ప్రారంభించింది. కొత్తగా ఏర్పాటైన 23 జిల్లాల్లో ఇప్పటికే జిల్లా కోర్టులు ఏర్పాటవడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికా�
ప్రతిఒక్కరూ న్యాయా న్ని పొందే హక్కు ఆర్టికల్ 21 కల్పించిందని, పేదలకు న్యాయ సేవాధికార సంస్థ వరంగా మారనున్నదని రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు.
ప్రతిఒక్కరూ బాల్యాన్ని పూర్తిగా అనుభవించేలా చిన్నారులకు రక్షణ కల్పించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చెప్పారు. లైంగికదాడుల బాధితులకు న్యాయం అందించడంతోపాటు వారిని మానసికంగ�
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఆదివారం వరంగల్ పర్యటనకు వెళ్తారు. దేశంలోనే ప్రత్యేక న్యాయస్థానాల భవన సముదాయంగా ప్రసిద్ధి పొందిన వరంగల్-హనుమకొండ జిల్లా కోర్టును సందర్శిస్తారు.
రాంచీ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి చెందిన నిధులను పక్కదారి పట్టించారని ఎంపీ నామా నాగేశ్వర్రావుపై దాఖలు చేసిన కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను హైకోర్టు ఆదేశించింద�
రాష్ట్ర హైకోర్టులో జరిగే కేసుల విచారణను అక్టోబర్ 10 నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం జరిపే కేసుల విచారణను మొట్�
సమస్యల పరిష్కారంలో న్యాయవ్యవస్థ అగ్రభాగాన ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలు, స్వచ్ఛంద సంస్థలను
భారత్కు ప్రపంచ శక్తిగా ఎదిగే సామర్థ్యముంది.. అయితే ఐకమత్యంతోనే అది సాధ్యమవుతుంది’ అని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు.