ఐఎంజీ (భారత)కు భూకేటాయింపులపై దాఖలైన పిటిషన్లపై 27న విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది. ఇప్పటికే పిటిషన్ దాఖలై 17 ఏండ్లు అవుతున్నదని పేర్కొన్నది. క్రీడా మౌలిక వసతుల కల్పనలో భాగంగా 2003లో అప్పటి టీడీపీ ప్
అధికారిక విధుల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాల అధికారులతో జరిగిన సమావేశం తీర్మానాలను సమర్పించాలని రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.
ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయకుండా అలంపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి నామినేషన్ను తిరసరించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్ట�
రాష్ట్ర విభజన జరిగి పదేండ్లు కావస్తున్నా రెగ్యులర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పోస్టు ఏర్పాటు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివిన విద్యార్ధినికి తెలంగాణలో నివసిస్తున్నట్టు ధ్రువపత్రం ఎలా ఇస్తారని అలంపూర్ తాసిల్దార్ను హైకోర్టు నిలదీసింది.
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రావణ్కుమార్ ధర్మాసనం.. జో గయ్య చేసిన సవరణలను పరిశీలించి పిల్గా �
రాష్ట్రంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణను నిలిపివేసేందుకు హైకో ర్టు నిరాకరించింది. ఇప్పటికే ప్రక్రియ మొదలైనందున ప్రస్తుత దశలో స్టే విధించలేమని ప్రకటించింది.
ఓటర్ల జాబితాలో సవరణపై విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎవరికైనా అభ్యంతరాలుంటే వాటిని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్వో)కు విన్నవించుకోవాలని తెలిపింది. పౌరుల నుంచి వచ్చిన అభ్యంతరాల�
నోటరీతో కొనుగోలు చేసిన 125 గజాలలోపు స్థలాల్లో నిర్మించుకున్న ఇండ్ల క్రమబద్ధీకరణకు జూలై 26న జారీచేసిన జీవో 84 అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.