మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు వ్యతిరేకంగా వచ్చిన అవిశ్వాస తీర్మానాలపై బలపరీక్ష కోసం రెవెన్యూ డివిజనల్ అధికారులు (ఆర్డీవోలు) సమావేశాలను నిర్వహించవచ్చంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన �
హైదరాబాద్ నగరంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నదని, ముప్పు పొంచి ఉన్నదని, నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని లేదంటే బెంగళూరులో ఉన్న తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ
పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేయడంలో ఇకపై జాగ్రత్తగా వ్యవహరించాలని హైకోర్టు కరీంనగర్ టూటౌన్ ఎస్హెచ్వోను హెచ్చరించింది.
ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారన్న అభియోగాలతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు మరికొందరు ఇతరులపై సీబీఐ నమోదు చేసిన కేసులకు సంబంధించి నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జి పిటిషన్లను ఏప్రి�
రాష్ట్రంలో పోలీసుల ప్రవర్తన తీరు మారాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజల కోసం పోలీసులు ఉన్నారని, పోలీసుల కోసం ప్రజలు లేరని వ్యాఖ్యానించింది.
నేరపూరిత ఆస్తులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన తాతాలిక జప్తును ధ్రువీకరించే అడ్జడికేటింగ్ అథారిటీలో జ్యుడిషియల్ సభ్యులు ఉండాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
ఐటీ పార్కు ఏర్పాటు కోసం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో చేపట్టిన భూసేకరణ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని, ఆ భూసేకరణ ఖరారు నోటిఫికేషన్ చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది.
తెలంగాణలోని అన్ని జిల్లా కోర్టుల్లో జిల్లా జడ్జీల పోస్టులకు తెలంగాణ కోర్టుల్లో ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదులే అర్హులని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్కుమార్
ఏపీ సచివాలయ ఉద్యోగుల మ్యూచ్యువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది.
సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఈ నెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలను యధాతథంగా నిర్వహించాలని గురువారం హైకోర్టు తీర్పునిచ్చింది.