మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిమిత్తం 8 గ్రామాల ముంపు వాసులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమల్లో భాగంగా నిర్మాణం చేయబోయే కాలనీ నిమిత్తం 102 ఎకరాల సేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రచురణ కోసం రాసిన లేఖ ప్రతిని అంద�
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన వైద్య కళాశాలల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని మెడికల్, డెంటల్ కోర్సుల్లో సీట్లు మొత్తం తెలంగాణ వారికే చెందాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేసిన వ్యాజ్యాలపై హ�
అసైన్డ్ భూముల బదలాయింపు (నిరోధక) చట్టానికి సవరణలు చేయడానికి గల కారణాలను వివరిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైదరాబాద్ ఎల్బీనగర్ కూడలిలో గిరిజన మహిళ వీ లక్ష్మిపై పోలీసులు దాడికి పాల్పడిన ఘటనపై దర్యాప్తు నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ లీకేజీపై సిట్ సమగ్ర దర్యాప్తు జరుపుతున్నదని, ఈ వ్యవహారంపై ప్రజాహిత వ్యాజ్యాన్ని అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఇదే అంశంపై దాఖలైన పిటిషన్ను స�
ప్రభుత్వ దవాఖానల్లో ఉన్న వసతులపై సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిల్లా, తాలూకా, గ్రామ స్థాయిల్లోని దవాఖానలకు కేటాయించిన బడ్జెట్ వివరాలను అందజేయాలని కోరింది.
రాష్ట్ర మానవహకుల కమిషన్కు సివిల్ వివాదాలు, గృహహింస, కుటుంబ, దాంపత్య వివాదాల పరిషార పరిధి లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. మానవ హకుల కమిషన్ జారీచేసిన వేర్వేరు ఉత్తర్వులను సవాల్ చేసిన పలు పిటిషన్లపై ప�
వరద బాధితుల సహాయర్థం ప్రభుత్వం కేటాయించిన రూ.500 కోట్ల ఖర్చు వివరాలు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. బాధితుల గుర్తింపు అనంతరం తీసుకొన్న సహాయక చర్యలు, వాటి వివరాలను అందజేయాలని,
డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి అర్హులైన పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి రాష్ట్రంలో 1,43,544 ఇండ్లకు 65,638 ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించినట్టు హైకోర్టుకు ప్రభుత్వం నివేదించి�
ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలంగాణలో చదివి ఇంటర్మీడియట్ రెండేండ్లు చెన్నైలో పూర్తి చేసిన విద్యార్థినిని నాన్ లోకల్ గా పరిగణించరాదని హైకోర్టు స్పష్టంచేసింది. స్థానిక కోటాలో ఆమెకు ఎంబీబీఎస్ సీటు కేటా
గ్రామాల్లో కోతుల బెడద కారణంగా పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అదే విధంగా పంటలను నష్టపర్చకుండా కోతుల నియంత్రణకు తీసుకున్న చర్యలను వివరించాలని సూచించి�
రాష్ట్రంలో ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం కొనసాగుతున్నదని, త్వరలో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ నియామకాలను చేపట్టకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్�
హైకోర్టులో కొత్తగా నియమితులైన ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణం స్వీకరించారు. సోమవారం ఉదయం 9.40 గంటలకు మొదటి హాల్లో జరిగిన ఫుల్ కోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే వారితో ప్రమాణం చేయిం�