కూకట్పల్లి బార్ అసోసియేషన్లో పనిచేస్తున్న కే సంతోష్ అనే న్యాయవాదిపై పోలీసులు దాడిచేసి, అమానుషంగా అరెస్టు చేయడంపై మీడియాలో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటో వ్యాజ్యంగా స్వీకరించింది.
న్యాయవాదుల రక్షణ కోసం చట్టం రూపొందించాలని ప్రభుత్వానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సూచించారు. గురువారం హైకోర్టులో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ‘న్యాయవాదులపై ద�
హైకోర్టు ఆవరణలోని బాలల సంరక్షణ కేంద్రంలో పిల్లలు త యారు చేసిన చేనేత వస్తువుల అమ్మకం కేంద్రాన్ని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్ గురువా�
రాష్ట్రవ్యాప్తంగా చెట్ల పెంపకంపై గణాంకాలతో సమగ్ర వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 12న తదుపరి విచారణ జరిగే నాటికి నివేదిక సమర్పించాలని తెలిపింది.
Jishnudev Verma | తెలంగాణ గవర్నర్గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఆయన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ కే కేశవరావు కుటుంబసభ్యులకు చెందిన స్థలాల క్రమబద్ధీకరణలో నిబంధనల ఉల్లంఘన ఎలా జరిగిందని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనికి సంబంధించి ప్ర భుత్వ విధానం ఏమిటని ప�
వైఎస్ జగన్ ఆస్తుల వ్యవహారంపై నమోదైన కేసులను రోజువారీ విచారణ చేయాలని సీబీఐ కోర్టును హైకోర్టు మరోసారి ఆదేశించింది. ఈ నెల 3న ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై నివేదిక సమర్పించాలని తెలిపింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో చాలా కాలం నుంచి వైద్య సిబ్బంది నియామకాలను చేపట్టకపోవడం, మౌలిక వసతులను మెరుగుపర్చకపోవడంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆ�
క్యాపిటల్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీలో శనివారం సందడిగా జరిగింది. జాతీయ, ప్రముఖుల పేర్లతో ఈ అవార్డులను గ్రహీతలకు రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమారెడ్డి చేతుల
ప్రజాప్రాతినిధ్య చట్టం -1951లో నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల్లో తమకు ఫలానా గుర్తునే కేటాయించాలని అభ్యర్థులు కోరుకునే అవకాశం చట్టంలో లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలియజేసింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో స్థలం కొనుగోలు చేసి నిర్మించిన జూనియర్ ఎన్టీఆర్ ఇంటిపై బ్యాంకు హకులకు సంబంధించిన వివాదం పై విచారణ చేపట్టాలంటూ డీఆర్టీకి హైకో ర్టు ఆదేశాలు జారీ చేసింది.
పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యా హకును కల్పిస్తూ 2009లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.
రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టులను డిజిటలైజేషన్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే తెలిపారు. వంద శాతం కేసుల పరిష్కారం దిశగా న్యాయవ్యవస్థ సమర్థంగా �