నిందితుడు ఎంతటి వాడైనా సరే.. కఠినంగా శిక్షి స్తాం, ప్రీతికి, ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం గిర్నితండాలో ప్రీతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగుల కు న్యాయం జరిగేలా విధంగా చూస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఐకేపీ ఉద్యోగుల మాదిరిగా తమకు పేస్కేల్ను అమలు చేయాలని కోరుతూ ఆ సంఘ�
సత్యాన్ని వెలికితీయడం చాలా ముఖ్యమైనదని ట్రూత్ ల్యాబ్స్ వృత్తిపరమైన పనిని కాలపరిమితిలో కొనసాగిస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని భారత ఉన్నత న్యాయస్థానం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూ.యూ.లలిత్ అభ
కొంతకాలంపాటు సహనంతో ఉన్న కేంద్రం.. ఇటీవల, ముఖ్యంగా జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ దాడిని ముమ్మరం చేసింది. మంత్రి రిజిజు వ్యాఖ్యలు,
ఫార్మాసిటీ ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చే
దేశంలో దోపిడీ లేని సమాజ నిర్మాణమే సీపీఐ లక్ష్యమని ఆ పార్టీ రంగారెడ్డిజిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. సీపీఐ 98వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని సోమవారం షాబాద్, కుర్వగూడ, నాగరకుంట గ్రామాల్లో
కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ ప్రభావిత గ్రామాల్లో మిగిలిపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరించి, నిర్మాణానికి సహకరించిన ప్రజలకు న్యాయం చేస్తామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. బుధవారం కలె
దేశవ్యాప్తంగా 30 ఏళ్లకు పైబడి జిల్లా, తాలుకా దిగువ కోర్టుల్లో లక్ష పై చిలుకు కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్
భారత ప్రధాన న్యాయమూర్తిగా తాను ఉన్న వ్యవధిలో సుప్రీంకోర్టు కొలీజియం.. వివిధ హైకోర్టులకు 224 మంది న్యాయమూర్తులను నియమించినట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఢిల్లీ హ�
లింగన్నపేటకు చెందిన జగ్గన్నగారి శ్రీనివాస్రావు మంగళవారం హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి హాల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో శ్రీనివాస్రావు అదనపు
జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా సిటీ సివిల్ కోర్టు, సిటీ స్మాల్ కాజ్ కోర్టుల్లో మొత్తం 415 సివిల్ కేసులు రాజీమార్గంలో పరిష్కారమైనట్లు సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ప�
టీఆర్ఎస్కేవీతోనే కార్మికులకు న్యాయం జరుగుతుందని ప్రీమియర్ పరిశ్రమ సంఘం యూనియన్ అధ్యక్షుడు గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. పెద్దకందుకూరు ప్రీమియర్ పరిశ్రమకు చెందిన టీఆర్ఎస్కేవీ నూతన కార్యవర్
గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని, అన్ని విధాల బెనిఫిట్స్ అందిస్తామని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్ట్ రీడిజైన్లో భాగంగా ముంపునకు గురవుతున్న గూ�
75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో రిజర్వేషన్లు అమలవుతున్నా కూడా వాటి ఫలాలు నేటికీ అనేక కులాలకు అందటం లేదు. ముఖ్యంగా, ఎస్సీల్లో ఉపకులాలుగా ఉన్న ప్రజలు అభివృద్ధికి ఎంతోదూరంలో ఉన్నారు. ఎస్సీలకు అమలవుతున్న రిజర్�
కేంద్రంలోని మోదీ సర్కార్పై దేశ రైతాంగం రగులుతున్నది. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాదిన్నర పాటు సాగిన మహోత్తర ఉద్యమ విరమణ సమయంలో ఇచ్చిన ఎంఎస్పీకి చట్టబద్ధత, రైతుల కేసుల ఉపసంహరణ తదితర హ�