Tribal Women Fall At Officer's Feet | భూ కబ్జాపై పలుమార్లు ఫిర్యాదు చేసిన గిరిజన మహిళలు విసిగిపోయారు. చివరకు అధికారిణి కాళ్లపై పడి న్యాయం చేయాలని వేడుకున్నారు. దీంతో స్పందించిన అధికారిణి వారి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్�
న్యాయం అనేది కొద్ది మందికి మాత్రమే దక్కే ప్రత్యేకాధికారం కాదని, అది అందరికీ దక్కే హక్కని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు. సమాజంలోని అంచులలో నిలబడి ఉన్న చివరి వ్యక్తికి కూడా న్యాయం వెలుగు చ�
ఈడ మాకు ఎకరం.. రెండెకరాల భూమి ఉన్నది... ఇండ్లనే ముందుటికెల్లి పదిగుంటలు... ఎనకకెల్లి పదిగుంటలల్ల కాల్వ తీసినంక మేం ఎట్ల బతకాలే... మీరు ఇట్లసెయ్యబట్టే తిప్పట్ల మొండ య్య అనే రైతు గుండెపోటుతో చనిపోయిండు. అయినా మ�
సింగరేణి కార్మికులను రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నమ్మించి నట్టేట ముంచిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్
‘ఊరిలో ఉన్న మూడెకరాల భూమి చెరువులో మునిగింది. డ్యాము కట్ట కింద నాటి ప్రభుత్వం మూడు గుంటల భూమి, ఉద్యోగమిచ్చింది. అనారోగ్యంతో నౌకరి చేయలే. ఇచ్చిన భూమిలో ఇల్లు కట్టుకున్న. ఇప్పుడు నా కొడుకు ఎదిగిండు. నా నౌకరి
రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని బుధవారం మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని అప్పాజిపల్లిలో రోడ్డుపై బైఠాయించి రైతులు రాస్తారోకో నిర్వహించారు.
‘ఏళ్ళకేళ్ళుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా, అధికారులను బతిలాడుతున్న, అయినా నన్ను పట్టించుకోవటం లేదు. నా సమస్యకు పరిష్కారం చూపటం లేదు. ప్రజావాణికి కూడా వచ్చి చాలా సార్లు ఫిర్యాదు చేసిన, ఇప్పటివరకు నేను పడు�
కార్మికుల సమస్యలపై మంత్రి వర్గ ఉప సంఘంలో చర్చించకుండా కార్మికులకు ఏమాత్రం న్యాయం చేయని కార్మిక మంత్రి వివేక్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని గోదావరిఖనికి చెందిన కార్మిక నాయకులు చిలుక ప్రసాద్ ఆరోపించారు. ఈ
కోరుట్ల నియోజకవర్గం పోరాటల పురిటి గడ్డ అని, కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకులు భయపడరని తాజా మాజీ సర్పంచ్లు కోరెపు రవి, కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఫహీం అన్
Kodangal Farmers Protest | కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులు తహసీల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. తమకు తగిన పరిహారం అందించేంత వరకు ఆందోళను కొనసాగిస్తామని రైతులు హెచ్చరించారు.
న్యాయం కోసం పోలీస్టేషన్కు వచ్చిన ఓ రైతును ఎస్సై పిడిగుద్దులు గుద్ది, చితకబాదిన ఘటన చండూరు పోలీస్స్టేషన్లో జరిగింది. ఇందుకు సంబంధించి బాధితుడు ఆవు ల వెంకన్న శుక్రవారం మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్�
పోలీసు కేసు, దెబ్బలకు భయపడి ఆత్మహత్యయత్నానికి పాల్పడి అచేతన స్థితిలోకి వెళ్లిన యువకుడిని అంబులెన్స్ లో ఉంచి తల్లిదండ్రులు స్థానికుల సాయంతో ధర్నాకు దిగిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో శనివారం
Villagers Protest | మంచిర్యాల జిల్లా మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ మల్టిపర్పస్ వర్కర్ ప్రభాకర్ పై దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు రహదారిపై రాస్తారోకో నిర్�