ఎస్ఎల్బీసీ సొరంగంలో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ను అధికారులపై నెట్టేసి, మంత్రులు తప్పుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. 8 రోజుల క్రితం దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనలో 8 మంది కార్మ�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ నీడలు అలముకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వరుసగా ప్రతిపక్షాలపై దాడుల ప రంపర కొనసాగుతున్నది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల మీటింగ్
Kollapur | నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం లో ఫ్యాక్షన్ నీడలో అలముకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వరుసగా ప్రతిపక్షాలపై దాడుల పరంపర కొనసాగుతుంది.
Harish Rao | ఏడాది కిందటి వరకు శాంతియుతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హింస, నేరాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
MLC Kavitha | బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేసిన వారి చిట్టా పింకు బుక్లో రాస్తామని టైం వచ్చిన రోజున వారి సంగతి తేలస్తామని ప్రతిపక్షాలపై దాడులు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్స�
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు వీరంగం సృష్టించారు. మండలంలోని సాతాపూర్లో ఫ్లెక్సీలు కడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి
ఎస్ఎల్బీసీ సొరంగంలో నీటి ప్రవాహంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నదని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఎస్ఎల్బీసీ చాలా క్లిష్టమైన సొరంగమని, 11 బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్త�
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్రప్రయత్నా లు కొనసాగిస్తున్నది.
శ్రీశైలం ఎడమగట్టు ఎస్ ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న 8మందిని బయటకు తీసుకురావడానికి రెండురోజులుగా సహాయక చర్యలు కొ నసాగుతున్నాయి. ఆర్మీ , సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ బృం దాలు ఆద
రాష్ట్రంలోని వేలాది గీత కార్మికులకు నీరా ద్వారా ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాలని, కల్తీలేని కల్లు, స్వచ్ఛమైన నీరాను రాష్ట్ర ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో ర
KTR | రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయారు. గాంధీ భవన్లో ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ జూపల్లి కృష్ణారావు నాలుక జారారు.
Kabaddi Competitions | కొల్లాపూర్, ఫిబ్రవరి 13 : నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిర్మలాపూర్లో అంతరాష్ట్ర కబడ్డీ పోటీలతో గ్రామంలో సందడి నెలకొంది. తెలంగాణ రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కబడ�
తెలంగాణ సాయుధ పోరాటానికి జవసత్వాలు నింపిన ప్రజాకవి, కలం యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు శతజయంతిని ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా పర్యటనకు వచ్చిన ఎక్సైజ్