Manne Krishank | రాష్ట్రంలో సోమ్ డిస్టిల్లరీస్ కంపెనీకి బేవరేజెస్ కార్పొరేషనే అనుమతులు ఇచ్చిందని.. ఆ కార్పొరేషన్ కార్యకలాపాలు తన దృష్టికి రావంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎ
RS Praveen Kumar | కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చిన్నంబావి మండలం లక్ష్మిపల్లికి చెందిన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్
బీఆర్ఎస్ నేత శ్రీధర్రెడ్డిది రాజకీయ హత్యేనని, మంత్రి జూపల్లి దీనికి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. జూపల్లిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీఎం ర�
KTR | హత్యా రాజకీయాలు తెలంగాణకు మంచిది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నాలుగు నెలల కాలంలోనే ఇద్దరి హత్యలకు కారణమైన మంత్రి జూపల్లి కృష్ణారావును మంత్రివర్గం నుంచి స
KTR | కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. శ్రీధర్ రెడ్డి మృతదేహానికి కేటీఆర్ నివ
KTR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి చెందిన నాయకుల, కార్యకర్తల ఆగడాలు మితీమిరిపోతున్నాయి. ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలతో పాటు సామాన్య జనాలను బెదిరింపులకు గురి చేస్తున్నా�
తెలంగాణలో ఎక్కడా మద్యం కొరత లేదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19 డిపోల్లో అన్ని రకాల మద్యం బ్రాండ్ల నిల్వలు సరిపడా ఉన్నాయని ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గాంధీభవన్లో మంగళవారం ఆయన మీడియాత
Jupally Krishna Rao | కొల్లాపూర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావుపై మహిళలు తిరగబడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై మంత్రిని మహిళలు నిలదీశారు.
Errolla Srinivas | మంత్రులు దొంగల ముఠాగా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ వెంటపడుతాం.. వేటాడుతామన్నారు. హామీలు అమలు చేయని పార్టీ,
Jupally Krishna Rao | తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు మౌ�
Guvvala Balaraju | కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టిన ఘనత వైఎస్దేనని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. 24 గంటల కరెంటును బీఆర్ఎస్ తమ పేటెంట్గా చెప్పుకుంటున్నప్పటికీ అది వాస్తవం కాదని చెప్పారు. ఉచిత విద్యుత్తుకు చం�