నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమార్కులు బరి తెగించారు. అడ్డూ అదుపు లేకుండా ఏడాది కాలంగా సహజ వనరులను దోపిడీ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలెవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రజాపాలనలో దో�
MLC Kavitha | తెలంగాణకు చెందిన ప్రముఖ కలం యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు (Daasarathi Krishnamacharyulu) విగ్రహాన్ని హైదరాబాద్లోని ఓ ప్రముఖ కూడలిలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ (Kalvakuntla Kavitha) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర స�
వందేండ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్ పర్యాటకానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. పర్యాటక ప్రమోషన్లో భాగంగ
తమ పట్టా భూముల నుంచి సమాచారం లేకుండానే.. ఎలాంటి అనుమతులు లేకుండానే మంత్రి జూపల్లికి చెందిన స్థలానికి రోడ్డు వేస్తున్నారని, ఇందుకు జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు, పోలీసులు దగ్గరుండి సహకరిస్తున్న
రైతు భరోసా ఎప్పుడిస్తారని ఓ రైతు మంత్రి జూపల్లి కృష్ణారావును ప్రశ్నించాడు. సమాధానం చెప్పకుండా ఆయన ఆ అంశాన్ని దాటవేశారు. గురువారం నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి జూపల్లి.. డిచ్పల్లి, ఆర్మూర్, �
KTR | దళితులపై చిర్రుబుర్రులాడిన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అన్యాయంగా మా భూమిని తీసుకోవద్దని న్యాయం చేయండని వచ�
Amaragiri | రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజవర్గంలోని పర్యాటక గ్రామమైన అమరగిరికి వెళ్లేదారి బురదమయంగా కావడంతో పర్యాటకులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Jupally Krishna Rao | రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజక వర్గ కేంద్రంలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. కొల్లాపూర్ పట్టణంలోని మండల పరిషత�
MLA Bandla Krishna Mohan Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు భారీ షాక్ తగిలింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన మన�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి.. అధికారంలోకి రాగానే విస్మరించిందని ఆశ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఈ మేరకు గురువారం వారు మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడించారు.
Asha Workers | అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని.. నేడు అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ విస్మరించిందని పలువురు ఆశ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం తన సొంత జిల్లా మహబూబ్నగర్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా కలెక్టరేట�
Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది. తన సొంత జిల్లా మహబూబ్నగర్ నుంచి జిల్లాల పర్యటన చేపట్టాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం.
Jupally Krishna Rao | నల్లమల అటవీ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎకో, టెంపుల్, రివర్ టూరిజం సమూహాల అభివృద్ధి, వసతుల కల్పనపై క�