ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన జూపల్లి కృష్ణారావుకు స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో పెను సవాల్ ఎదురుకానుంది.
Kollapur | రాజకీయ కక్ష సాధింపు చర్యలతో ఆస్తులను కూలగొట్టేందుకు వస్తే వచ్చిన వారిపై పెట్రోల్ పోసి తాము కూడా పోసుకుని నిప్పంటించుకుంటామని బాధితులు హెచ్చరించారు.
పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిని మార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి దాదాపు ఏడాదిన్నర కాలం పాటు ఇన్చార్జి మంత్రిగా పని చేసిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదిల
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ప్రపంచం అబ్బురపడే అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం.. ఔరా అనిపించే శిల్పకళా సౌందర్యం.. సాక్షాత్తు భూలోక వైకుంఠం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం.. దీని రూపకర్త, నిర్మాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే�
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 14ఎక్సైజ్ స్టేషన్లను త్వరలోనే ప్రారంభించనునున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వచ్చేవారంలోనే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నుంచి కానిస్టేబుల్ వరకూ అర్హులైన సిబ్
రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకోవడంలో జాప్యానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో 2024
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయలను ప్రపంచస్థాయిలో తీసుకెళ్లేందుకు 72వ మిస్ వరల్డ్ పోటీలు ఉపయోగపడతాయని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవి కేవలం అందాల పోటీలు మాత్రమే కాదని, తెలంగాణను ప�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం సోమవారం నిర్వహించిన రైతు మహోత్సవం ప్రారంభ వేడుకల్లో గందరగోళం చోటుచేసుకున్నది. మంత్రులు ప్రయాణించిన హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో పెనుప్రమాదం తప్పింది.
రాష్ట్రంలో ఉన్నది ప్రజాపాలనా.. పోలీసుపాలనా? అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే తట్టుకోలేక ప్రభుత్వ పెద్దలు పోలీసులను ఉసిగొల్పుతున్నారని మం
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో బుధవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం ప్రదర్శించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోన�