జూబ్లీహిల్స్ ప్రజలను ఎవరైనా రౌడీలు, గూండాలు బెదిరిస్తే, ఇబ్బంది పెడితే పకనే బంజారాహిల్స్లో ఉన్న తెలంగాణభవన్ అనే జనతా గ్యారేజ్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చా�
జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప ఎన్నిక ప్రచారాన్ని ఉధృతం చేశారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్కు మద్దతుగా రెండు రోజులుగా రోడ్ షోను నిర్వహిస్తున్నారు. ఇందులో భ�
బోగస్ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల్ని నిలదీయాలని మాజీ హోం మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా సబితా ఇంద్ర�
సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ ప్రజల చెవిలో క్యాలీఫ్లవర్లు పెడుతున్నారని, ఈ ఉప ఎన్నికలో అక్కడి ప్రజలు కాంగ్రెస్కు ఓట్లు వేస్తారని అనుకుంటున్నారని, అక్కడ ఆ పరిస్థితి లేదని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశ
అనేక హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిన కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం రహమత్నగర్ డివి�
జూబ్లీహిల్స్లో కారు జోరు కొనసాగుతున్నది. నియోజకవర్గంలో ఎవరిని కదిలించినా కేసీఆర్ వెంటే ఉంటామని కుండ బద్ధలుకొట్టి చెప్తున్నారు. బీఆర్ఎస్ చేపడుతున్న ప్రచారాలకు అన్ని డివిజన్ల నుంచి విశేష స్పందన వస�
KTR | ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ధమ్కీలు ఇస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రద్దు చేస్తానని ఎగిరెగిరిపడితే ప్రజలు పెట్టే వాతలకు నీ ప్రభుత్వమే ఆగ�
ఏండ్ల తరవడి ఎంత ఉరుకులాడినా ఈ ఇరుకు బస్తీలల్ల మా బతుకులు ఇంకా కూరుకుపోతనే ఉన్నయి గనీ, పైకి లేస్తలెవ్. ఇన్లకెళ్లి మేం బయటవడేది లేదు, మా బతుకులు తెల్లవడేది లేదు. పొద్దున లేసిన్నుంచి మొదలు, పొద్దూకి నడుమాల్�
అధికారంలోకి రావడానికి నోటికి వచ్చిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు ఉప ఎన్నిక ప్రచారంలో కడిగిపారేస్తున్నారని.. స్వయంగా ప్రచారం చేస్తున్న మంత్రులను హామీల సంగతేంటని ప్రజలు �
మోసాలు, నమ్మకద్రోహాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది. శాసనసభ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసి గెలిచింది. అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఒక్క�
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖరారైందని, కానీ మెజార్టీ ఎంతో తేలాల్సి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమం�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమైనట్లేనని ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఎన్నికల సరళిపై ఎప్పటికప్పుడు అధికార పార్టీ ఇంటలిజెన్స్ నివేది
KTR | రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు . హైదరాబాద్లోని పలువురు ఎంఐఎం నాయకులు బీఆర్ఎస్లో చేరారు.