Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 6 గంటలతో ముగిసిందని ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఇంటింటి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ అరాచకాలకు అంతులేకుండా పోతున్నది. ఓటర్లను ఒకవైపు నోట్లతో ప్రలోభపెడుతూనే మరోవైపు లొంగదీసుకుం టున్నారు. డబ్బులు ఎరవేసి లాగే ప్రయత్నం చేయడంతో పాటు పోలీసులత�
జూబ్లీహిల్స్ వేదికగా కాంగ్రెస్ అసలు రంగు బయటపడుతున్నది. నీళ్లకు నీళ్లు, పాలకు పాలు అన్నట్లుగా మంచి చెడూ తేటతెల్లం అవుతుంది. ఓట్ల కోసం మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ వాడుకున్న తీరుతో తీవ్ర అసంతృప్తిలో �
జూబ్లీహిల్స్లో ఓడిపోతే అధికార పార్టీలో ఉపద్రవం రావడం, రేవంత్రెడ్డి పదవి పోవడం ఖాయం. ఈ విషయం తెలిసే బీఆర్ఎస్పై, కేసీఆర్పై, కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి ఎజెండాపైనే �
జూబ్లీహిల్స్లో ఓటమి భయం అధికార పార్టీని వెంటాడుతున్నది. ఆ సీటును ఎలాగైనా దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నది. ఇప్పటికే బీఆర్ఎస్, ఇతర పార్టీల కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీసేలా కాంగ్రెస్ శ్రేణు�
తెలంగాణ బీజేపీ ఎంపీలందరూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోసం పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆరోపించారు. బీజేపీ ఎంపీలతో రేవంత్రెడ్డి కూడా సన్నిహితంగా ఉంటున్నారని పేర్కొన్నారు. శనివారం ఆయన తె
మహిళా శక్తి.. ఇందిరమ్మ రాజ్యం... మహిళా ప్రభుత్వం అంటూ తెలంగాణ ఆడబిడ్డలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వారిని అన్నివిధాలుగా మోసం చేసింది. ఎన్నికల ముందు ఆడబిడ్డలను అందలమెక్కించి అధికారంలో
Jagadish Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిలో భయం మొదలైందని.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత పదవీగండం పొంచి ఉందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఆస్తి పన్ను రాయితీని ఎత్తేయడమే కాదు.. నిర్మాణ అనుమతులు లేకున్నా.. మరే ఇతర లుకలుకలున్నా ‘ప్రత్యేకం’గా ఫైన్లు వేసి ముక్కు పిండి వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీలకు ఇచ్చినా హామీలన్నింటినీ తుంగలో తొక్కి తీరని ద్రోహానికి పాల్పడిందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు, లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడవత్ రాంబల్నాయ
జూబ్లీహిల్లో త్వరలో ఉప ఎన్నిక జరగనున్నది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రోడ్షోలు, సభలు నిర్వహిస్తున్నారు. రౌడీషీటర్ల కదలికలు, ఇతర అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగ�
ఉప ఎన్నిక తేదీ దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలు మొదలు పెట్టారు. ప్రార్థనాలయాలలో ప్రచారానికి వీలులేకున్నా రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. బోరబండలో క�
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్దే గెలుపని బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ష
Jubilee Hills By Election | హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేశ్ రెడ్డి, దామోదర్ రావు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎన్నికల నియమావళిని ఉల్లం�