జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు యథేచ్ఛగా ఎన్నికల నియమావళి ఉల్లంఘించారు. నియోజకవర్గానికి సంబంధం లేని, స్థానికులు కాని డిప్యూటీ సీఎం సహా ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, కాంగ్�
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ బరితెగించింది. ‘నమస్తే తెలంగాణ’ హెచ్చరించినట్టే జరిగింది. 20 వేల దొంగ ఓటర్లు, 20 వేల నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి గెలుపు కోసం బరితెగ�
జూబ్లీహిల్స్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున పోలీసు, అధికార యంత్రాంగం సాక్షిగా ఓటు అపహాస్యానికి గురైంది. ఎన్నికల కమిషన్ కంటి తుడుపుగా డ్రోన్లు ఎగురవేసి చేతులెత్తేస్తే.. దేశంల�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్కు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ సరళి, బూత్లలో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించేందుకు వెళ్లిన స
పోలింగ్ బూత్ల వద్దే డబ్బుల పంపిణీ.. ఇదేంటని ప్రశ్నించిన వారికి బెదిరింపులు, మాట్లాడితే దాడులు.. అధికార పార్టీ కార్యకర్తల కంటే ముఖ్యనేతలే ఏకంగా ఈ పనులకు పాల్పడడం జూబ్లీహిల్స్ ఎన్నికల చరిత్రలో ఇదే మొదట�
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రశాంత వాతావరణంలో మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రానికి ఉద్రిక్తతల నడుమ ముగిసింది. అధికార పార్టీ అడుగడుగునా ఎన్నికల నిబంధనల
ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రిగ్గింగ్కు పాల్పడిందని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. దౌర్జన్యాలు, దాడులు, గూండాగిరితో కాంగ్రెస్ ఈ ఎన్నికలో గెలవాలని ప్రయత్నిస్�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓ డివిజన్ పరిధిలో రిగ్గింగ్కు పాల్పడేందుకు యత్నించిన కాంగ్రెస్ కుట్రలను బీఆర్ఎస్ పార్టీ భగ్నం చేసింది. కృష్ణానగర్లో ఓటువేసేందుకు వచ్చిన ఫేక్ ఓటర్ల(స్థానికేతరులు)ను గ�
Jubilee Hills By Election | హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎంఐఎం నేతలు అరాచకాలు చేస్తున్నారు. షేక్పేటలో ఎన్నికల అధికారులను బెదిరిస్తూ యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్నారు.
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పలుచోట్ల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. షేక్పేట్ డైమండ్హిల్స్ కాలనీలోని అల్ఫాల్హా స్కూల్ బూత్లో రిగ్గింగ్ జరిగింది. రిగ్గింగ్ జరుగుతుందన్న సమాచారం మ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులకు ప్రభుత్వం గాలం వేసింది. వారి ఓట్లను రాబట్టుకునేందుకు యూసఫ్గూడ మొదటి బెటాలియన్ సిబ్బందికి శనివారం రాత్రికి రాత్రే రూ.23.5 కోట్ల టీఏ, డీఏ బకాయిలు విడుదల చేసింది
జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికకు మంగళవారం జరగనున్న పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 407 పోల