కాజీపేట జంక్షన్ శివారులో నిర్మాణమవుతున్న రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్క
అధికారుల ప్రణాళికా లోపం.. ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం భద్రకాళీ చెరువుకు శాపంగా మారింది. సుందరీకరణ పేరిట నీళ్లు ఖాళీ చేసి నాలుగు నెలలైంది. పూడికతీతకు మూడుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్ప�
ఔటర్రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సహా ఇతర అభివృద్ధి పనులకు రూ.6,500 కోట్లు మంజూరు చేసి హైదరాబాద్తో సమానంగా వరంగల్ను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. స్టేషన్ఘన్పూ�
సకాలంలో రిజర్వాయర్లు నింపకపోవడం వల్ల దేవాదుల ఆయకట్టు కింద రూ. 600 కోట్ల పంట నష్టం జరిగిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. జనగామ నియోజకవర్గంలోని రిజర్వాయర్లను నింపి, ఎండిన పంటలక�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. శుక్రవారం వేకువజాము నుంచే ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకొన్నారు. పల్లెలు, పట్నాల్లోని వీధులన్నీ రంగులమయమయ్యాయి. ఉదయం నుంచే చిన్నారులు రంగుల డబ్బ�
ఊరూవాడా రంగుల్లో తడిసి ముద్దయ్యేందుకు సిద్ధం నేడు హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఊరూవాడా రంగుల్లో మునిగి తేలనుంది. రంగు లు కొనేందుకు వచ్చిన కొనుగోలుదారులతో గురువారం ఉమ్మడిజిల్లావ్యా ప్తంగా మారెట్
ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని జల్లి గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికకులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తొగరు విజయ్పాల్రెడ్డి(46) నర్సంపేటలో ఫ్లైవుడ్ వ్యా
తెలంగాణ ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన బీఆర్ఎస్ పార్టీకి, ఓరుగల్లుకు విడదీయరాని అనుబంధం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ నిర్వహణ కోసం వరం
అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతను అరిగోసపెడుతున్నది. వేసవి ప్రారంభంలోనే వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోగా, ప్రభుత్వం కాల్వల ద్వారా నీరు విడుదల చేయకుండా రైతులను ఇబ్బందు
దేవాదుల నీళ్లు సకాలంలో విడుదల కాకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే రైతులను పట్టించుకునే నాయకుడు లేడని, జిల్లా మంత్రులకు సమీక్షించే తీరిక లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ర
పోరుగడ్డ ఓరుగల్లు మరో కీలక ఘట్టానికి వేదిక కానున్నది. బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను వరంగల్లోనే నిర్వహించాలని అధినేత కేసీఆర్ నిర్ణయించడం ప్రాధాన్యం సం తరించుకుంది.
వరంగల్ నిట్లో స్ప్రింగ్స్ప్రీ అట్టహాసంగా ముగిసింది. మూడు రోజుల పాటు ఉత్సవాలు సాగ గా ఆఖరి రోజూ ప్రదర్శనలు, ఫ్యాషన్తో యు వత అదరగొట్టారు. విద్యార్థులు, కళాకారులు, ప్రేక్షకులు విశేషంగా పాల్గొని కళాత్మకత
విమానయానం ఉమ్మడి జిల్లా ప్రజలకు కలాగానే మిగలనుందా..? కేంద్ర సర్కారు జక్రాన్పల్లి ఎయిర్పోర్టు విషయాన్ని పట్టించుకోవడం లేదా..? అంటే అవుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరంగల్లోని మామునూర్ ఎయిర్పోర�
మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించడం లేదని, రోజూ సాంబార్, పప్పుతోనే భోజనం పెడుతున్నారని విద్యార్థులు వరంగల్ కలెక్టర్ సత్యశారదకు చెప్పుకొన్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ జాన్పాక ప్రభుత్వ ప్రాథమ�