రజతోత్సవ మహాసభ నిర్వహణ, జన సమీకరణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం హనుమకొండలోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇంట్లో వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలతో సమీక్షించారు.
ఎల్కతుర్తిలో జరగబోతున్న సభ ఆషామాషీ సభ కాదని, దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే మహాసభగా నిలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మొదటినుంచీ గులాబీ జెం డాకు ఉమ్మడి �
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసిన మలిదశ ఉద్యమ పోరాటంలో మొట్టమొదటి రాజకీయేతర వేదిక తెలంగాణ జర్నలిస్టు వేదిక అని, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను సంఘటితం చేసిన ఘనత టీజేఎఫ్దేనని ప్రెస్ అకాడమీ మాజీ చై�
ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఆదివారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా దమ్మపేట, చండ్రుగొండ, కొత్తగూడెం, రుద్రంపూర్, పాల్వంచ మండలాల్లో వడగండ్లు పడ్డాయి. దుమ్ముగూడెం మండలంలో తాటిచెట్�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పదేండ్లు జనరంజక పాలన అందించారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు. వరంగల్
మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూమి కోసం సర్వే పూర్తి కాగా, పరిహారంపై చర్చలు కొలిక్కిరావడం లేదు. సుమారు 253 ఎకరాల్లో సర్వే చేయగా, అందులో దాదాపు 300 మంది భూమిని కోల్పోతున్నారు.
రాష్ట్రంలో భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనని వరంగల్ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవాల మహాసభ సన్నాహక సమావేశాన్ని గ్రేటర్ వరంగల�
ఇప్పటివరకు తహసీల్దార్ కార్యాలయాలకు పరిమితమైన రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ విధానం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇందుకోసం ప్రత్యేకం
ములుగు జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. సోమవారం సాయంత్రం ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ఈదురుగాలులు ఉధృతంగా వీయగా ములుగు జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవగా గోవిందరావుపేట, మంగప
శ్రీరామనవమిని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా ఆదివారం సీతారాముల కల్యాణం కనులపండువగా జరిగింది. సీతారాముల వివాహానికి ఉత్సవ కమిటీల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పట్టువస్�
శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణం రమణీయంగా జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఊరూరా వేడుకలు కనులపండువగా కొనసాగాయి. అభిజిత్ లగ్న సుముహూర్తాన వేద పండితుల మంత్రోచ్ఛారణలు.. మంగళవాయిద్యాలు
చూసిందంతా నిజమైన బంగారం అనుకుంటే పొరపాటే.. ఇప్పుడు నకిలీ ఆభరణాలు.. ప్రమాణాలకు అనుగుణంగా లేని వాటికి కూడా హాల్మార్క్ ముద్ర వేసే కేటుగాళ్లు తయారయ్యారు. కొందరు వ్యాపారులు హాల్మార్క్ సెంటర్ల నిర్వాహకుల�
ఉమ్మ డి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో ములుగు మినహా మిగతా ఐదు జిల్లాల్లో సుమారు 715 మం దిపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి కార�
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఆదివారం జయరాంతండా(ఎస్) గ్రామ పంచాయతీ పరిధిలోని పలు తండాల కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ పార్టీలో �
ఓరుగల్లు కు చెందిన ప్రముఖ కవి, రచయిత రామా చంద్రమౌళికి డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి సాహిత్య పురస్కారాన్ని ప్రకటించా రు. అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ ఇండియా (హైదరాబాద్) ఆధ్వర్యంలో ఈ ఏడాది అందించే ప్రతిష