ములుగు జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. సోమవారం సాయంత్రం ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ఈదురుగాలులు ఉధృతంగా వీయగా ములుగు జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవగా గోవిందరావుపేట, మంగప
శ్రీరామనవమిని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా ఆదివారం సీతారాముల కల్యాణం కనులపండువగా జరిగింది. సీతారాముల వివాహానికి ఉత్సవ కమిటీల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పట్టువస్�
శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణం రమణీయంగా జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఊరూరా వేడుకలు కనులపండువగా కొనసాగాయి. అభిజిత్ లగ్న సుముహూర్తాన వేద పండితుల మంత్రోచ్ఛారణలు.. మంగళవాయిద్యాలు
చూసిందంతా నిజమైన బంగారం అనుకుంటే పొరపాటే.. ఇప్పుడు నకిలీ ఆభరణాలు.. ప్రమాణాలకు అనుగుణంగా లేని వాటికి కూడా హాల్మార్క్ ముద్ర వేసే కేటుగాళ్లు తయారయ్యారు. కొందరు వ్యాపారులు హాల్మార్క్ సెంటర్ల నిర్వాహకుల�
ఉమ్మ డి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో ములుగు మినహా మిగతా ఐదు జిల్లాల్లో సుమారు 715 మం దిపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి కార�
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఆదివారం జయరాంతండా(ఎస్) గ్రామ పంచాయతీ పరిధిలోని పలు తండాల కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ పార్టీలో �
ఓరుగల్లు కు చెందిన ప్రముఖ కవి, రచయిత రామా చంద్రమౌళికి డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి సాహిత్య పురస్కారాన్ని ప్రకటించా రు. అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ ఇండియా (హైదరాబాద్) ఆధ్వర్యంలో ఈ ఏడాది అందించే ప్రతిష
భారతదేశంలో బంగారానికి విలువ ఎక్కువ. ఆపదకాలంలో క్షణాల్లో అమ్మి సొమ్ము చేసుకొనే వెసులుబాటు ఉండడంతో పేద, మధ్య తరగతి దీనిని రిజర్వ్ నిధిగా భావించి కొనుగోలు చేస్తారు. అంతటి నమ్మ కం, భరోసానిచ్చే పసిడి నాణ్యత�
కనీవినీ ఎరుగని రీతిలో బీఆర్ఎస్ రజజోత్సవ మహాసభ నిర్వహించనున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు తెలిపారు. సభ నిర్వహణ బాధ్యతలను అప్పగించినందుకు గులాబీ దళపతి కేసీఆర్కు వారు ధన్యవాదాలు తెలిప�
ఇంట్లో తల్లిదండ్రులు గొడవ పడుతుండగా తండ్రిని నెట్టివేసి, మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సీరోలు మండలం కాంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కాంపల్లి గ్రామానికి చెందిన రేప�
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు ఎల్కతుర్తి మండలంకేంద్రం వేదిక కానున్నది. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అధినేత కేసీఆర్ నిర్ణీత సభా స్థలానికి ఉమ
ఈ నెల 25 నుంచి 27వరకు వరంగల్లోని నక్కలపల్లి రోడ్డులో రాష్ట్రస్థాయి రైతు ఉత్పత్తిదారు సంఘాల మేళా నిర్వహించనుండగా వరంగల్ కలెక్టర్ కలెక్టర్ డాక్టర్ సత్యశారదాదేవి సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. స్మా�
ఉమ్మడి జిల్లాలోని 18 వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీలు)లను సిబ్బంది కొరత వేధిస్తున్నది. 234 మంది ఉద్యోగులకు 77 మందే ఉండగా, వారిపై అదనపు పనిభారం పడుతున్నది. అసియాలోనే అతి పెద్దదైన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కె