నగర ప్రజలకు పౌర సేవలు అందించాల్సిన కార్యాలయంలో కొందరు సిగ్గూఎగ్గూ లేకుండా శృంగార కార్యకలాపాలు సాగిస్తూన్నారు. పని ప్రదేశంలోనే బరితెగించి ఇకఇకలు, పకపకలతో పాటు ముద్దులు పెట్టుకుంటూ రాసలీలల్లో మునిగితే�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా జిల్లా కేంద్రాల్లో అధికారికంగా జరిగిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథ�
సంప్రదాయ చీరకట్టులో.. పట్టు పరికిణీల్లో తెలుగుదనం ఉట్టిపడే సంప్రదాయ వేషధారణలో హొయలు పోతూ సుందరీమణులు మెరిసిపోయారు. ఓరుగల్లు పర్యటనలో భాగంగా మిస్ట్ వరల్డ్ కాంటెంటెస్టల్లో బుధవారం ఒక బృందం వేయిస్తంభా�
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఇది కొనసా
ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే రజతోత్సవానికి ప్రజలు ఉసిల్ల దండులా తరలిరావాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని బహిరంగ �
ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధ రాత్రి వర�
రజతోత్సవ మహాసభ నిర్వహణ, జన సమీకరణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం హనుమకొండలోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇంట్లో వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలతో సమీక్షించారు.
ఎల్కతుర్తిలో జరగబోతున్న సభ ఆషామాషీ సభ కాదని, దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే మహాసభగా నిలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మొదటినుంచీ గులాబీ జెం డాకు ఉమ్మడి �
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసిన మలిదశ ఉద్యమ పోరాటంలో మొట్టమొదటి రాజకీయేతర వేదిక తెలంగాణ జర్నలిస్టు వేదిక అని, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను సంఘటితం చేసిన ఘనత టీజేఎఫ్దేనని ప్రెస్ అకాడమీ మాజీ చై�
ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఆదివారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా దమ్మపేట, చండ్రుగొండ, కొత్తగూడెం, రుద్రంపూర్, పాల్వంచ మండలాల్లో వడగండ్లు పడ్డాయి. దుమ్ముగూడెం మండలంలో తాటిచెట్�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పదేండ్లు జనరంజక పాలన అందించారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు. వరంగల్
మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూమి కోసం సర్వే పూర్తి కాగా, పరిహారంపై చర్చలు కొలిక్కిరావడం లేదు. సుమారు 253 ఎకరాల్లో సర్వే చేయగా, అందులో దాదాపు 300 మంది భూమిని కోల్పోతున్నారు.
రాష్ట్రంలో భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనని వరంగల్ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవాల మహాసభ సన్నాహక సమావేశాన్ని గ్రేటర్ వరంగల�
ఇప్పటివరకు తహసీల్దార్ కార్యాలయాలకు పరిమితమైన రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ విధానం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇందుకోసం ప్రత్యేకం